E-Paper
Advertisement

Congress: పెండింగ్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. గ్రాడ్యుయేట్ బైపోల్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న..

Congress: పెండింగ్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. గ్రాడ్యుయేట్ బైపోల్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న..
Advertisement

Congress: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో కూడా గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న మూడు లోక్ సభ స్థానాలకు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్.. అధిష్ఠానం నిర్ణయం మేరకు అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్ఠానం నిర్ణయించింది.

కరీంనగర్- వెలిచాల రజేందర్ రావు
హైదరాబాద్- మహమ్మద్ వలీవుల్లా సమీర్
ఖమ్మం- రామసాహాయం రఘురామ్ రెడ్డి

Related News

RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

Big Stories

Advertisement
×