E-Paper
Advertisement

Congress: పెండింగ్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. గ్రాడ్యుయేట్ బైపోల్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న..

Congress: పెండింగ్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. గ్రాడ్యుయేట్ బైపోల్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న..
Advertisement

Congress: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో కూడా గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న మూడు లోక్ సభ స్థానాలకు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్.. అధిష్ఠానం నిర్ణయం మేరకు అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్ఠానం నిర్ణయించింది.

కరీంనగర్- వెలిచాల రజేందర్ రావు
హైదరాబాద్- మహమ్మద్ వలీవుల్లా సమీర్
ఖమ్మం- రామసాహాయం రఘురామ్ రెడ్డి

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×