E-Paper
Advertisement

Covid 19: భూపాలపల్లిలో కరోనా కలకలం..ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్..

Covid 19: భూపాలపల్లిలో కరోనా కలకలం..ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్..

Covid 19: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ సబ్ వేరియంట్ గా చెబుతున్న జేఎన్1 వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి.

తాజాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో కరోనా కలకలం రేగింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. రెండు రోజుల క్రితం ఆ కుటుంబంలోని వృద్ధురాలు అనారోగ్యంతో ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనాగా నిర్ధారణ అయింది. వృద్ధురాలి కుటుంబ సభ్యులకు లక్షణాలు రాగా నిన్న టెస్టుల నిర్వహించడంతో ఐదుగురికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ కుటుంబం ఐసోలేషన్ కు వెళ్లిపోయింది.

ప్రస్తుతం ఆ వృద్ధురాలు సుంకరి యాదమ్మ(65) మాత్రం ఎంజీఎంలోనే ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతోంది. యాదమ్మ కుటుంబ సభ్యులు.. భాస్కర్ (42), వీణ(30), ఆకాష్ (13), మిద్దిని(5) లు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి.. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 50 పాజిటివ్ కేసులున్నాయి.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×