E-Paper
Advertisement

Covid 19: భూపాలపల్లిలో కరోనా కలకలం..ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్..

Covid 19: భూపాలపల్లిలో కరోనా కలకలం..ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్..
Advertisement

Covid 19: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ సబ్ వేరియంట్ గా చెబుతున్న జేఎన్1 వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి.

తాజాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో కరోనా కలకలం రేగింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. రెండు రోజుల క్రితం ఆ కుటుంబంలోని వృద్ధురాలు అనారోగ్యంతో ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనాగా నిర్ధారణ అయింది. వృద్ధురాలి కుటుంబ సభ్యులకు లక్షణాలు రాగా నిన్న టెస్టుల నిర్వహించడంతో ఐదుగురికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ కుటుంబం ఐసోలేషన్ కు వెళ్లిపోయింది.

Advertisement

ప్రస్తుతం ఆ వృద్ధురాలు సుంకరి యాదమ్మ(65) మాత్రం ఎంజీఎంలోనే ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతోంది. యాదమ్మ కుటుంబ సభ్యులు.. భాస్కర్ (42), వీణ(30), ఆకాష్ (13), మిద్దిని(5) లు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి.. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 50 పాజిటివ్ కేసులున్నాయి.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×