E-Paper
Advertisement

Covid 19: భూపాలపల్లిలో కరోనా కలకలం..ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్..

Covid 19: భూపాలపల్లిలో కరోనా కలకలం..ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్..
Advertisement

Covid 19: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ సబ్ వేరియంట్ గా చెబుతున్న జేఎన్1 వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి.

తాజాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో కరోనా కలకలం రేగింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. రెండు రోజుల క్రితం ఆ కుటుంబంలోని వృద్ధురాలు అనారోగ్యంతో ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనాగా నిర్ధారణ అయింది. వృద్ధురాలి కుటుంబ సభ్యులకు లక్షణాలు రాగా నిన్న టెస్టుల నిర్వహించడంతో ఐదుగురికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ కుటుంబం ఐసోలేషన్ కు వెళ్లిపోయింది.

Advertisement

ప్రస్తుతం ఆ వృద్ధురాలు సుంకరి యాదమ్మ(65) మాత్రం ఎంజీఎంలోనే ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతోంది. యాదమ్మ కుటుంబ సభ్యులు.. భాస్కర్ (42), వీణ(30), ఆకాష్ (13), మిద్దిని(5) లు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి.. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 50 పాజిటివ్ కేసులున్నాయి.

Tags

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×