BigTV English

Covid 19: భూపాలపల్లిలో కరోనా కలకలం..ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్..

Covid 19: భూపాలపల్లిలో కరోనా కలకలం..ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్..

Covid 19: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ సబ్ వేరియంట్ గా చెబుతున్న జేఎన్1 వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి.


తాజాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో కరోనా కలకలం రేగింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. రెండు రోజుల క్రితం ఆ కుటుంబంలోని వృద్ధురాలు అనారోగ్యంతో ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనాగా నిర్ధారణ అయింది. వృద్ధురాలి కుటుంబ సభ్యులకు లక్షణాలు రాగా నిన్న టెస్టుల నిర్వహించడంతో ఐదుగురికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ కుటుంబం ఐసోలేషన్ కు వెళ్లిపోయింది.

ప్రస్తుతం ఆ వృద్ధురాలు సుంకరి యాదమ్మ(65) మాత్రం ఎంజీఎంలోనే ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతోంది. యాదమ్మ కుటుంబ సభ్యులు.. భాస్కర్ (42), వీణ(30), ఆకాష్ (13), మిద్దిని(5) లు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి.. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 50 పాజిటివ్ కేసులున్నాయి.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×