E-Paper
Advertisement

Digital Health Cards: 30 రోజుల్లోనే ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

Digital Health Cards: 30 రోజుల్లోనే ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు
Advertisement

Digital Health Cards: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు. డిజిటల్ హెల్త్ కార్డుల విషయమై ఆయన మాట్లాడారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులిస్తామన్నారు. అది కూడా మరో 30 రోజుల్లోనే ఈ కార్డులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Also Read: డీజేలు వాడుతున్నారా..? టపాసులు పేలుస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..

Advertisement

‘కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం విషయంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంది. వాటికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు సర్కారు కృషి చేస్తుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరికీ విడివిడిగా హెల్త్ ప్రొఫైల్ రూపొందించనున్నాం. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ ను డిజిటలైజ్ చేయనున్నాం. ఆ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలను కూడా పొందుపరుస్తాం. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో దుర్గాబాయి దేశ్ ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా భాగం కావాలని కోరుతున్నాను’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×