BigTV English

Dr. KA Paul: కేఏ పాల్ మజాకా.. ముంబైలో రచ్చరచ్చ..

Dr. KA Paul: కేఏ పాల్ మజాకా.. ముంబైలో రచ్చరచ్చ..

Dr. KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే.ఎ. పాల్, తన టీమ్‌తో కలిసి టర్కీకి శాంతి శిఖర సభలో పాల్గొనడానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది వారిని ప్రయాణానికి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో పాల్ ఆదివారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కేఏ పాల్, ఆయన టీమ్ ఇప్పటికే విమానంలో టర్కీకి ప్రయాణించడానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, ఎయిర్‌లైన్ సిబ్బంది వారిని అక్రమంగా అడ్డుకున్నట్లు పాల్ ఆరోపిస్తున్నారు. తనను అడ్డగించిన ఇండిగో ఎయిర్ లైన్ సిబ్బందితో పాల్ కాసేపు వాగ్వివాదానికి దిగిన విషయం తెలిసిందే. శాంతి కార్యక్రమాలకు ఎంతో ముఖ్యమైన ఈ శిఖర సభలో పాల్గొనేందుకు వెళుతుండగా, ఎలాంటి అవరోధం లేకున్నా తనను సిబ్బంది అడ్డుకున్నారన్నది పాల్ ఆరోపణ.

Also Read: Train Mishap: రైలు ఎక్కే చిన్నారి.. అక్కడే ప్రాణం వదిలి.. అసలేం జరిగిందంటే?


శాంతి చర్చల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లగలిగే సత్తా తనకు ఉందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాల్ కోరుతున్నారు. చివరగా తనను అడ్డుకున్న ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాల్, ఆయన కోడలు జ్యోతిలు ముంబై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదునిచ్చారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని పాల్ డిమాండ్ చేశారు.

Related News

Telangana New Liquor Shop: తెలంగాణలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Srushti Hospital: సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ

IAS Smita Subraval: చర్యలు తీసుకోవద్దు!! హైకోర్టులో స్మితా సబర్వాల్‌కు ఊరట

CBI ON Kaleshwaram: రంగంలోకి దిగిన సీబీఐ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రాథమిక విచారణ

Indigo Flight: శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. గాల్లో ఉండగా

Hyderabad News: తెలుగు తల్లి కాదు.. ఇకపై తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, పేరు మార్చిన జీహెచ్ఎంసీ

Group-1 Result: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల.. టాప్-10 అభ్యర్థులు, వారికే ఆర్డీవో పోస్టులు

Keesara News: సినిమా స్టైల్‌లో ఇంట్లోకి వెళ్లి.. నవవధువును ఈడ్చుకుంటూ కారులోకి..? వీడియో వైరల్

Big Stories

×