BigTV English

Droupadi Murmu : హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం..

Droupadi Murmu : హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం..

Droupadi Murmu: భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ కు వచ్చారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆమెకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.


ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఐదు రోజుల పాటు బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. తిరిగి ఈ నెల 23న డిల్లీకి వెళ్లనున్నారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×