BigTV English

Hyderabad : బస్సుల్లో అక్రమంగా గంజాయి రవాణా.. 10 మంది అరెస్టు..

Hyderabad : బస్సుల్లో అక్రమంగా గంజాయి రవాణా.. 10 మంది అరెస్టు..
Advertisement

Hyderabad : బస్సులలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి బస్సులను తనిఖీ చేశారు అధికారులు.


తనిఖీల్లో భాగంగా ఆంధ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న 30 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఆరు బస్సుల్లో భారీగా గంజాయిని తరలిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సి ప్రాంతాలైన పాడేరు, నర్సీపట్నం, విశాఖ నుంచి బస్సుల ద్వారా స్మగ్లర్లు నగరానికి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు పోలీసుల తెలిపారు.

.


.

Related News

Diwali Eye effected: దీపావళి టపాసుల ఎఫెక్ట్.. కంటి సమస్యలతో సరోజినీ దేవి ఆసుపత్రికి బాధితులు క్యూ

DGP Shivadhar Reddy: కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం: డీజీపీ శివధర్ రెడ్డి

Megha Job Mela: హుజూర్‌నగర్‌లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న‌ మంత్రి ఉత్తమ్ కుమార్!

Kcr Jagan: కేసీఆర్ – జగన్.. వారిద్దరికీ అదో తుత్తి

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ బై పోల్.. బీఆర్ఎస్ 40 మంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే

Jubilee hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. 150కి పైగా నామినేషన్లు.. ముగిసిన గడువు

దొడ్డి కొమరయ్య: తెలంగాణ ఆయుధ పోరాటపు తొలి అమర వీరుడు

Sangareddy News: పేకాడుతూ చిక్కిన బీఆర్ఎస్ నేతలు.. రంగంలోకి కీలక నాయకులు

Big Stories

×