BigTV English

Hyderabad : బస్సుల్లో అక్రమంగా గంజాయి రవాణా.. 10 మంది అరెస్టు..

Hyderabad : బస్సుల్లో అక్రమంగా గంజాయి రవాణా.. 10 మంది అరెస్టు..

Hyderabad : బస్సులలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి బస్సులను తనిఖీ చేశారు అధికారులు.


తనిఖీల్లో భాగంగా ఆంధ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న 30 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఆరు బస్సుల్లో భారీగా గంజాయిని తరలిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సి ప్రాంతాలైన పాడేరు, నర్సీపట్నం, విశాఖ నుంచి బస్సుల ద్వారా స్మగ్లర్లు నగరానికి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు పోలీసుల తెలిపారు.

.


.

Related News

Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి నలుగురు మాజీలు, బీఆర్ఎస్ ప్లానేంటి?

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్! బాంబ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు.. ఎందుకంటే..

Telangana Rains: వర్షాల ఎఫెక్ట్.. ఈ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Jadcherla bakery: కర్రీ పఫ్ తింటుంటే నోటికి మెత్తగా తగిలింది.. ఏంటా అని చూస్తే పాము!

Big Stories

×