E-Paper
Advertisement

Hyderabad : బస్సుల్లో అక్రమంగా గంజాయి రవాణా.. 10 మంది అరెస్టు..

Hyderabad : బస్సుల్లో అక్రమంగా గంజాయి రవాణా.. 10 మంది అరెస్టు..

Hyderabad : బస్సులలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి బస్సులను తనిఖీ చేశారు అధికారులు.

తనిఖీల్లో భాగంగా ఆంధ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న 30 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఆరు బస్సుల్లో భారీగా గంజాయిని తరలిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సి ప్రాంతాలైన పాడేరు, నర్సీపట్నం, విశాఖ నుంచి బస్సుల ద్వారా స్మగ్లర్లు నగరానికి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు పోలీసుల తెలిపారు.

.

.

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×