E-Paper
Advertisement

Republic Day : రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..

Republic Day : రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..
Advertisement

Republic Day : దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. జాతీయ జెండాను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

గత పదేళ్లలో తెలంగాణలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన సాగిందని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన చేస్తేనే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అసమర్ధ పాలనతో ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పిందన్నారు. టీఎస్‌పీఎస్సీని  పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని ప్రకటించారు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడించారు. త్వరలోనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని గవర్నర్ తమిళసై ప్రసంగంలో తెలిపారు.

Advertisement

.

.

Related News

పొంగులేటి సమాధానం చెప్పలేదు.. క్షమాపణ కోరలేదు: హరీశ్‌రావు

వంద రోజుల్లో అన్నాం.. ఏ వంద రోజులో చెప్పామా? బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీలో తలసాని రచ్చ!

ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో ఎఫెక్ట్.. పంట మార్చినా రైతన్నకు తప్పని కన్నీళ్లు!

తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం: మంత్రి వాకిటి శ్రీహరి

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా? BRS ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో గీజర్ అక్కర్లేని గ్రామం.. నిరంతరం వేడినీరు దొరికే ఊరు ఎక్కడో మీకు తెలుసా..?

గద్వాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు..!

గణేష్ మండపం పెడుతున్నారా? అయితే ఈ ఆన్‌లైన్ రూల్ తప్పనిసరి!

Big Stories

Advertisement
×