E-Paper
Advertisement

Revanth Reddy : సచివాలయానికి సీఎం రేవంత్.. గ్రాండ్ ఎంట్రీ..

Revanth Reddy : సచివాలయానికి సీఎం రేవంత్.. గ్రాండ్ ఎంట్రీ..

Revanth Reddy : హైదరాబాద్ లోని సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ గా ఎంట్రో ఇచ్చారు. ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు. సచివాలయం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెళ్లారు. అక్కడ రేవంత్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత తన సీటులో రేవంత్ ఆశీనులయ్యారు. పండితులు వేదఆశీర్వచనాలు అందించారు.

సచివాలయంలో పూజల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత కేబినెట్ భేటీ మొదలైంది. మరోవైపు ప్రగతి భవన్ ను ప్రజా భవన్ మార్చే పనులు సాగుతున్నాయి. అక్కడ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగించారు. శుక్రవారం ఉదయం 10 గటంలకు ప్రజాదర్బార్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×