BigTV English
Advertisement

Harishrao: ఆ ఐదుగురి మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే : హరీశ్ రావు

Harishrao: ఆ ఐదుగురి మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే : హరీశ్ రావు

Harishrao Comments: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజారోగ్య సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యం.. పేద ప్రజలకు శాపంగా మారింది. రాష్ట్రంలో మలేరియా, డెంగీ వంటి సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలతో ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి నెలకొన్నది.


Also Read: నీలాగా రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదు కేటీఆర్: మధుయాష్కీ

ఇటీవల ఒక్కరోజే డెంగీ వల్ల ఐదుగురు మృతిచెందారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతోమంది కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందివ్వాలి’ అంటూ ఆయన ఫైరయ్యారు.


Related News

Hyderabad Metro: చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణ మ్యాప్‌ను సమర్పించండి: హై కోర్టు కీలక ఆదేశం

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌.. సీఎం రేవంత్‌ కీలక సమావేశం

Maganti Gopinath Family Dispute: మాగంటి కుటుంబంలో చిచ్చు.. BRS అభ్యర్థి సునీతకు ఊహించని షాక్

Jubilee Hills by Election: జూబ్లీహిల్స్‌ ఓటర్లకు హై అలర్ట్.. ఫోటో ఐడీ తప్పనిసరి

Telangana: కార్తీక పౌర్ణమి నాడు జంతుబలితో క్షుద్రపూజలు.. స్కూల్‌, శ్మశానవాటికలో..

Chevella Bus Accident: పైనుంచి నా కూతుళ్లు జీతం పంపించారా!! జ్ఞాప‌కాలు గుర్తు చేసుకొని బోరున ఏడ్చేసిన తండ్రి

Telangana Politics: కేసీఆర్‌పై సీబీఐ కేసు.. సీఎం రేవంత్ డిమాండ్‌పై స్పందించిన కిషన్ రెడ్డి

Collages Bandh: రూ. 5 వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీలు బంద్..!

Big Stories

×