BigTV English

Harishrao: ఆ ఐదుగురి మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే : హరీశ్ రావు

Harishrao: ఆ ఐదుగురి మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే : హరీశ్ రావు

Harishrao Comments: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజారోగ్య సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యం.. పేద ప్రజలకు శాపంగా మారింది. రాష్ట్రంలో మలేరియా, డెంగీ వంటి సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలతో ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి నెలకొన్నది.


Also Read: నీలాగా రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదు కేటీఆర్: మధుయాష్కీ

ఇటీవల ఒక్కరోజే డెంగీ వల్ల ఐదుగురు మృతిచెందారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతోమంది కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందివ్వాలి’ అంటూ ఆయన ఫైరయ్యారు.


Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×