E-Paper
Advertisement

Telangana High Court: అధికారం ఉందని రెచ్చిపోవద్దు.. హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్

Telangana High Court: అధికారం ఉందని రెచ్చిపోవద్దు.. హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్
Advertisement

Telangana High Court: హైడ్రాపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో.. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. ఫెన్సింగ్ ఎందుకు వేశారని ప్రశ్నించింది. గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని.. FTL నిర్ధారించకుండా ఎలా కూల్చేస్తారని.. హద్దుల విషయంలో ఎందుకు సర్వే చేయలేదని ప్రశ్నలవర్షం కురిపించింది.

సున్నం చెరువు సియేట్‌ కాలనీలో ఉన్నవారిపై హైడ్రా చర్యలు.. ఆర్టికట్‌ 300A ప్రకారం హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. సియేట్ కాలనీ వాసుల స్థలాల్లో ఫెన్సింగ్ వేయడం కానీ, కూల్చివేతలు కానీ చేపట్టొద్దని హైడ్రాను ఆదేశించింది హైకోర్టు.

Advertisement

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×