E-Paper
Advertisement

Hyderabad : బీ‌ఆర్‌ఎస్ మాజీ డిప్యూటీ మేయర్, మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Hyderabad : బీ‌ఆర్‌ఎస్ మాజీ డిప్యూటీ మేయర్, మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Hyderabad : హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ (Baba Fasiuddin), కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narendar Reddy) సహా మరో ఆరుగురిపై కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే చంపేస్తామని బెదిరించారని పోలీసులకు నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన బాధితుడు నరేష్ పేర్కొన్నాడు.

బాబా ఫసియుద్దీన్ దాడి చేశారని బాధితుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బోరబండ, కోస్గి పోలీసులు రెండు రోజుల నుంచి బాబా ఫసియుద్దీన్ కోసం గాలిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కోస్గి పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×