BigTV English
Advertisement

Hyderabad : బీ‌ఆర్‌ఎస్ మాజీ డిప్యూటీ మేయర్, మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Hyderabad : బీ‌ఆర్‌ఎస్ మాజీ డిప్యూటీ మేయర్, మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Hyderabad : హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ (Baba Fasiuddin), కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narendar Reddy) సహా మరో ఆరుగురిపై కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే చంపేస్తామని బెదిరించారని పోలీసులకు నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన బాధితుడు నరేష్ పేర్కొన్నాడు.


బాబా ఫసియుద్దీన్ దాడి చేశారని బాధితుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బోరబండ, కోస్గి పోలీసులు రెండు రోజుల నుంచి బాబా ఫసియుద్దీన్ కోసం గాలిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కోస్గి పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.


Related News

Hyderabad Metro: చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణ మ్యాప్‌ను సమర్పించండి: హై కోర్టు కీలక ఆదేశం

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌.. సీఎం రేవంత్‌ కీలక సమావేశం

Maganti Gopinath Family Dispute: మాగంటి కుటుంబంలో చిచ్చు.. BRS అభ్యర్థి సునీతకు ఊహించని షాక్

Jubilee Hills by Election: జూబ్లీహిల్స్‌ ఓటర్లకు హై అలర్ట్.. ఫోటో ఐడీ తప్పనిసరి

Telangana: కార్తీక పౌర్ణమి నాడు జంతుబలితో క్షుద్రపూజలు.. స్కూల్‌, శ్మశానవాటికలో..

Chevella Bus Accident: పైనుంచి నా కూతుళ్లు జీతం పంపించారా!! జ్ఞాప‌కాలు గుర్తు చేసుకొని బోరున ఏడ్చేసిన తండ్రి

Telangana Politics: కేసీఆర్‌పై సీబీఐ కేసు.. సీఎం రేవంత్ డిమాండ్‌పై స్పందించిన కిషన్ రెడ్డి

Collages Bandh: రూ. 5 వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీలు బంద్..!

Big Stories

×