E-Paper
Advertisement

Telangana Assembly Session: ఫస్ట్ టైం అసెంబ్లీలో నవీన్ యాదవ్ స్పీచ్.. బీఆర్ఎస్ రియాక్షన్..

Telangana Assembly Session: ఫస్ట్ టైం అసెంబ్లీలో నవీన్ యాదవ్ స్పీచ్.. బీఆర్ఎస్ రియాక్షన్..
Advertisement

Telangana Assembly Session: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్.. అసెంబ్లీలో తొలిసారి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జూబ్లిహిల్స్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా కృష్ణానగర్ వరద సమస్యను, ప్రమాదకరమైన హై టెన్షన్ విద్యుత్ లైన్ల ఇబ్బందులను సభ దృష్టికి తెచ్చారు. ఈ ధీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజలకు ఊరటనివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు.. జనవరి 2వ తేదీకి వాయిదా పడ్డాయి. సోమవారం ప్రారంభమైన సభలో పలు కీలక అంశాలపై చర్చ జరిగిన అనంతరం, తదుపరి సమావేశాలను వచ్చే ఏడాది ఏడాది జనవరి రెండవ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు.. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. దీంతో నేటి సభా కార్యక్రమాలు ముగిశాయి.

Related News

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

Big Stories

Advertisement
×