E-Paper
Advertisement

Telangana Assembly Session: ఫస్ట్ టైం అసెంబ్లీలో నవీన్ యాదవ్ స్పీచ్.. బీఆర్ఎస్ రియాక్షన్..

Telangana Assembly Session: ఫస్ట్ టైం అసెంబ్లీలో నవీన్ యాదవ్ స్పీచ్.. బీఆర్ఎస్ రియాక్షన్..

Telangana Assembly Session: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్.. అసెంబ్లీలో తొలిసారి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జూబ్లిహిల్స్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా కృష్ణానగర్ వరద సమస్యను, ప్రమాదకరమైన హై టెన్షన్ విద్యుత్ లైన్ల ఇబ్బందులను సభ దృష్టికి తెచ్చారు. ఈ ధీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజలకు ఊరటనివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు.. జనవరి 2వ తేదీకి వాయిదా పడ్డాయి. సోమవారం ప్రారంభమైన సభలో పలు కీలక అంశాలపై చర్చ జరిగిన అనంతరం, తదుపరి సమావేశాలను వచ్చే ఏడాది ఏడాది జనవరి రెండవ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు.. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. దీంతో నేటి సభా కార్యక్రమాలు ముగిశాయి.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×