E-Paper
Advertisement

Telangana Assembly Session: ఫస్ట్ టైం అసెంబ్లీలో నవీన్ యాదవ్ స్పీచ్.. బీఆర్ఎస్ రియాక్షన్..

Telangana Assembly Session: ఫస్ట్ టైం అసెంబ్లీలో నవీన్ యాదవ్ స్పీచ్.. బీఆర్ఎస్ రియాక్షన్..
Advertisement

Telangana Assembly Session: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్.. అసెంబ్లీలో తొలిసారి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జూబ్లిహిల్స్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా కృష్ణానగర్ వరద సమస్యను, ప్రమాదకరమైన హై టెన్షన్ విద్యుత్ లైన్ల ఇబ్బందులను సభ దృష్టికి తెచ్చారు. ఈ ధీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజలకు ఊరటనివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు.. జనవరి 2వ తేదీకి వాయిదా పడ్డాయి. సోమవారం ప్రారంభమైన సభలో పలు కీలక అంశాలపై చర్చ జరిగిన అనంతరం, తదుపరి సమావేశాలను వచ్చే ఏడాది ఏడాది జనవరి రెండవ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు.. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. దీంతో నేటి సభా కార్యక్రమాలు ముగిశాయి.

Related News

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×