BigTV English

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి బదిలీ

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి బదిలీ

Delhi Liquor Scam CaseDelhi Liquor Scam latest news(Breaking news in telangana): ఢిల్లీ లిక్కర్ కోసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఎమ్మెల్సీ కవితి కేసును విచారిస్తున్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ కావేరి భావేజా నియమిస్తూ హైకోర్టు మెజిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కు సంబంధించి అన్ని ఈడీ, సీబీఐ కేసుల్లో జస్టిస్ ఎంకే నాగ్‌పాల్ న్యాయవాదిగా వ్యవహరించారు. జస్టిస్ నాగ్‌పాల్ తో పాటుగా ఢిల్లీ హైకోర్టు జ్యూడీషియల్ సర్వీసులోని మరో 26 మంది జడ్జీలు బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఎంకే నాగపాల్ ను ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు నుంచి తీస్ హజారీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.


అనూహ్యంగా కవిత కేసును విచారిస్తున్న జడ్జి నాగ్‌పాల్ బదిలీ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసన తర్వాత ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. కవితతో భేటీ అయిన తర్వాత వారు ఈడీ కార్యాలయం నుంచి వెనుతిరిగారు.


Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×