E-Paper
Advertisement

మరో బిగ్ బాంబ్ పేల్చిన కల్వకుంట్ల కవిత..?

మరో బిగ్ బాంబ్ పేల్చిన కల్వకుంట్ల కవిత..?
Advertisement

Kavitha: స్వేచ్చ బ్యూరో: తాను పెట్టబోయే పార్టీ ఎజెండా మాజీ మావోయిస్టుల ఆలోచనకు దగ్గరగా ఉంటుందని.. వారు కూడా తమపార్టీలో చేరే అవకాశం ఉందని, వారిది మాది ఒకే ఎజెండా అని, అందుకు కొంత సమయం పడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం మీడియాతో చిట్ చాట్ చేశారు.

బీఆర్ఎస్ బుజాన తూపాకి..

బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారని, సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానన్నారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు తిట్టుకోవడానికే సమయం సరిపోయిందని, ఒకరిఅవినీతిని ఒకరు బయటపెట్టుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ బుజాన తూపాకి పెట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కాల్చారన్నారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని, ఆ వాటా కోసం పోరాటం చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేను రాముడు, మాజీ సీఎం కేసీఆర్ రావణుడు అయితే శకుని ఎవరు..? అని నిలదీశారు. కల్వకుర్తి నియోజక వర్గం లో కుర్మిద్దలో పెద్ద భూస్వాముల భూములు వదిలి పేద గిరిజనుల భూములను టీజీఐసీసీ గుంజుకుంటుందని ఆరోపించారు.

Advertisement

Also Read: మేడ్చల్‌లో అరాచకం.. కమర్షియల్ గ్యాస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

1500 ఎకరాల భూమి..

ఐదుగురు భూస్వాములకు చెందిన 1500 ఎకరాల భూమిని తిరిగి ఇచ్చి.. పేదలకు చెందిన 350 ఎకరాలపై పైగా భూమిని మాత్రం ప్రీజ్ చేసి టీజీఐసీసీ తీసుకుందన్నవారు. త్వరలో వారికోసం వెల్లి పోరాటం చేస్తామన్నారు. అదే విధంగా నాదర్ గుల్ లో సైతం బాధితులు వచ్చి తనను కలుస్తున్నారని వారిపక్షాన నిలబడతానన్నారు. పార్టీ ఆవిర్భావం రోజు ఎజెండా చెప్పేందుకే ప్రాధాన్యం ఇస్తానన్నారు. మాజీ సీఎం ఉమా భారతి సహా ఇతర పెద్దల ఆశీర్వాదం తీసుకుంటానని స్పష్టం చేశారు.  .

Advertisement

Also Read: యాదాద్రి జిల్లాలో 108 సిబ్బంది రికార్డు.. ఏం చేశారంటే..?

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×