E-Paper
Advertisement

Kavitha: ఈడీ, ఐటీ దాడులపై కవిత రియాక్షన్.. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్

Kavitha: ఈడీ, ఐటీ దాడులపై కవిత రియాక్షన్.. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్
Advertisement

Kavitha: ఎమ్మెల్సీ కవిత బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈడీ, ఐటీ దాడులపై కమలనాథులను నిలదీశారు. బీఎల్ సంతోష్, బండి సంజయ్ ల ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతకీ కవిత ఏమన్నారంటే…

తప్పు చేయకపోతే బీఎల్ సంతోష్ కు అంత భయమెందుకు అని ప్రశ్నించారు. విచారణకు రమ్మంటే రాకుండా కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. మన దగ్గర దొరికితే విచారణ చేయొద్దా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఎందుకు ఏడ్చాడో అర్థంకావట్లేదన్నారు. రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు కవిత.

Advertisement

నెల రోజులుగా మన మంత్రులు ఈడీ, ఐటీ విచారణకు హాజరవుతున్నారని.. అదే, సిట్ పిలిస్తే బీఎల్ సంతోష్ రావట్లేదన్నారు. ఈడీ, ఐటీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారని.. తెలంగాణలో భయపడే వాళ్లు ఎవరూ లేరన్నారు కవిత.

బీజేపీకి ఒక లీడర్ లేడు.. ఐడియాలజీ లేదంటూ మండిపడ్డారు. అందుకే, ఇతర పార్టీల లీడర్లను ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు.

    Related News

    యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

    Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

    స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

    Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

    యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

    బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

    అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

    108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

    Big Stories

    Advertisement
    ×