E-Paper
Advertisement

KCR : భారీ హౌసింగ్ సముదాయం ప్రారంభోత్సవం.. ఎక్కడంటే..?

KCR : భారీ హౌసింగ్ సముదాయం  ప్రారంభోత్సవం.. ఎక్కడంటే..?

CM KCR today news(TS news updates): ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా జిల్లా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 15,660 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించారు. ఈ గృహ సముదాయానికి కేసీఆర్‌ నగర్‌ 2బీకే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీగా పేరు పెట్టారు. ఇళ్ల ప్రారంభోత్సవ సమయంలో ఆరుగురు లబ్ధిదారులకు ఇంటి పత్రాలను కేసీఆర్ అందించారు. ఆ తర్వాత గృహాలను కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.

ఈ గృహ సముదాయంలో ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. 117 బ్లాకులుగా విభజించారు. భవనాలను జీ+9, జీ+10, జీ+11 అంతస్తులుగా నిర్మించారు. 37 శాతం భూమిలో ఇళ్లు కట్టారు. మిగిలిన 63 శాతం స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పించారు.

సంగారెడ్డి జిల్లాలో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా 2వేల మందికి ఉపాధి కలుగుతుంది. ఫ్యాక్టరీని కేసీఆర్ పరిశీలించారు.

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×