E-Paper
Advertisement

KCR: పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్

KCR: పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్
Advertisement

KCR: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ రిపోర్టును నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి రెండు పిటిషన్లను దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ALSO READ: Junior Associate Jobs: ఎస్బీఐలో 6589 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు.. భారీ వేతనం, మరి ఇంకెందుకు ఆలస్యం

Related News

వరంగల్‌కు జనసేనాని పవన్ కళ్యాణ్.. నేటి పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!

లేట్ చేస్తే ఫైన్లే.. కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న సైబరాబాద్ కమిషనర్!

ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్దం.. విపక్షాలకు మంత్రి అడ్లూరి ఓపెన్ ఛాలెంజ్!

కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు సీరియస్.. హైడ్రాకు ఆ అధికారం ఎవరిచ్చారు?

విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా.. రైతుకు రేవంత్ సర్కార్ ‘సమగ్ర’ భరోసా!

తెలంగాణ అటవీ శాఖ ‘బాస్’ ఎవరు? పీసీసీఎఫ్ రేసులో ముగ్గురు సీనియర్లు!

రైతన్న మెడపై కాంగ్రెస్ కత్తి.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!

అధికారులు మాట వినడం లేదు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే సెటైర్లు!

Big Stories

Advertisement
×