BigTV English
Advertisement

Khammam : అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..

Khammam : అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..

Khammam : అమెరికాలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీయం బంజారా కు చెందిన ముక్కర భూపాల్ రెడ్డి అనే వ్యక్తి కుమారుడు సాయి రాజీవ్ రెడ్డి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న సాయి రాజీవ్ రెడ్డి ఓ పార్శిల్ తీసుకోవడానికి కారులో విమానాశ్రయానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న నేపథ్యంలో ట్రక్ అదుపు తప్పి రాజీవ్ కార్ ని బలంగా ఢీ కొట్టింది. తీవ్రగాయాల పాలైన సాయి రాజీవ్.. చికిత్స పొందుతూ అదే రోజున మరణించాడు.


మృతుడి సోదరి సైతం టెక్సాస్ లో ఉద్యోగం చేస్తుంది. తన తల్లి తండ్రులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తండ్రి అమెరికాకి పయనమై వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.


Related News

Nellore Road Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాపారుల పైకి దూసుకెళ్లిన కంటైనర్ లారీ.. ముగ్గురి మృతి

Andhra Pradesh: దారుణం.. సుపారీ గ్యాంగ్‌తో కన్నకొడుకుని హత్య చేయించిన తల్లి

Bhadradri Kothagudem Crime: పెళ్లయి ఆరు నెలలకే నరకం.. ఇంటిలో సీసీ కెమెరాలు, నవ వధువు ఆత్మహత్య

Road Accident in Krishna: పల్టీలు కొట్టిన కారు.. స్పాట్‌లో యువకులంతా మృతి, కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం

Annamaya District: అత్యంత దారుణం.. వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన

Kadapa: చనిపోయిందా? చంపేశారా? కడప శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

Pune Crime: భార్యను చంపి ఇనుప డబ్బాలో వేసి కాల్చి.. ఆమె ఫోన్ నుంచి ఐ లవ్ యూ మేసెజ్, ఆ తర్వాత నటన మొదలు

Bus Incident: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. తర్వాత ఏం జరిగిందంటే..

Big Stories

×