BigTV English

Khammam : అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..

Khammam : అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..

Khammam : అమెరికాలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీయం బంజారా కు చెందిన ముక్కర భూపాల్ రెడ్డి అనే వ్యక్తి కుమారుడు సాయి రాజీవ్ రెడ్డి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న సాయి రాజీవ్ రెడ్డి ఓ పార్శిల్ తీసుకోవడానికి కారులో విమానాశ్రయానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న నేపథ్యంలో ట్రక్ అదుపు తప్పి రాజీవ్ కార్ ని బలంగా ఢీ కొట్టింది. తీవ్రగాయాల పాలైన సాయి రాజీవ్.. చికిత్స పొందుతూ అదే రోజున మరణించాడు.


మృతుడి సోదరి సైతం టెక్సాస్ లో ఉద్యోగం చేస్తుంది. తన తల్లి తండ్రులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తండ్రి అమెరికాకి పయనమై వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.


Related News

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Anantapur: తీవ్ర విషాదం.. వేడి వేడి పాలల్లో పడి చిన్నారి మృతి..

West Godavari Crime: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య, సోదరుడికి మెసేజ్, పాలకొల్లులో దారుణం

Fire Accident: ఏపీ, తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు

UP Crime News: మైనర్ ప్రియురాలిని కాల్చిన ప్రియుడు, ఆ తర్వాత ఏం జరిగింది? యూపీలో దారుణం

Srikakulam Crime: లారీతో ఢీకొట్టి దారుణంగా ఇద్దరిని చంపేశాడు.. రాష్ట్రంలో దారుణ ఘటన

Dating App Cheating: డేటింగ్ పేరుతో ఇద్దరు యువకులు చాటింగ్.. కట్ చేస్తే ఓయోకు వెళ్లి

Big Stories

×