E-Paper
Advertisement

KTR: సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి ఇది ఎలా ఇచ్చారు?: కేటీఆర్

KTR: సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి ఇది ఎలా ఇచ్చారు?: కేటీఆర్

KTR Serious Comments on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణలో భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో రేవంత్ కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు.

Also Read: హైదరాబాద్ ఇక వరదల నుంచి సేఫా..? ముంపు ముప్పు తొలగిపోయినట్లేనా..?

అమృత్ పథకానికి సంబంధించి జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. ఆ టెండర్లపై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలన్నారు. ఇప్పటివరకుక జరిగిన అమృత్ పథకం టెంజర్లను రద్దు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి రూ. 1,1137 కోట్ల పనులను అప్పగించారని, రూ. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ రూ. వెయ్యి కోట్ల విలువైన పనులు చేస్తుందా ? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో విచారణ చేపడితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటపడుతాయన్నారు.

Also Read: పీఏసీ మీటింగ్, బీఆర్ఎస్ వాకౌట్.. ఆ సంగతేంటి?

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×