E-Paper
Advertisement

BRS: బీఆర్ఎస్ ఓటమి తర్వాత మాగంటి సునీత నివాసానికి వెళ్లిన కేటీఆర్

BRS: బీఆర్ఎస్ ఓటమి తర్వాత మాగంటి సునీత నివాసానికి వెళ్లిన కేటీఆర్

BRS: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఓటమి తర్వాత ఆమె నివాసానికి వెళ్లి ధైర్యం చెప్పాడు..

అయితే తెలంగాణలోని జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ ఏరియాలో ఉప ఎన్నిక జరిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆయన భార్య మాగంటి సునీత గోపీనాథ్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపింది.

సునీత గోపీనాథ్ ఇంతకుముందు రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి, కానీ ఆమె భర్త మరణం తర్వాత సెంటిమెంట్‌తో ఓట్లు బాగా పడతాయి.. మేమే గెలుస్తాం అనుకున్నారు. కానీ, ఒక్కసారిగా వారి ప్లాన్ రివర్స్ కొట్టింది. సునిత పై నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచాడు. దీంతో సునీత ఓటమిని అంగీకరిస్తూ, “పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగింది” అని ఆరోపించారు.

Also Read: వారెవ్వా.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

అయితే నేడు కేటీఆర్ మాగంటి సునీత గోపీనాథ్ నివాసానికి వెళ్లారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె ఇంటికి వెళ్లి, ఆమెతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. అంతేకాకుండా కేటీఆర్ సునీతకు ధైర్యం చెప్పారు. “రాజకీయాల్లో విజయాలు, పరాజయాలు సహజం. మీరు, మీ పిల్లలు చూపిన ఉత్సాహం, పోరాటాన్ని అభినందిస్తున్నాను” అని అన్నారు. మొత్తంగా కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×