E-Paper
Advertisement

Mahaboobabad Crimes : మద్యం మత్తులో విద్యార్ధినిపై ఉపాధ్యాయుడి దాడి.. పరిస్థితి విషమం

Mahaboobabad Crimes : మద్యం మత్తులో విద్యార్ధినిపై ఉపాధ్యాయుడి దాడి.. పరిస్థితి విషమం
Advertisement

Mahaboobabad Crimes : మహబూబాబాద్ జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు ఇష్టానుసారం వ్యవహరించాడు. మద్యం మత్తులో స్కూల్ కు వచ్చి విద్యార్థిని కొట్టాడు. మెడ పై బలంగా దాడి చేశాడు. విషయం తెలిసినప్పటికీ వార్డెన్ మౌనంగా ఉన్నాడు.

ఉపాధ్యాయుడు దాడికి విద్యార్థిని గాయపడింది. కనీసం ఆమెను ఆస్పత్రిలో కూడా చేర్చకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో విద్యార్థిని పరిస్థితి విషమించింది. ప్రాణాల మీదకు రావడంతో అప్పుడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉండడంతో…తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినిపై చేయి చేసుకున్న ఉపాధ్యాయుడితో పాటు పట్టించుకోని వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ గిరిజన, విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. రెండు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×