E-Paper
Advertisement

Malkajgiri  : నకిలీ నోట్లు చలామణి.. ముగ్గురు అరెస్ట్ ..

Malkajgiri :  నకిలీ నోట్లను చెలామనీ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మల్కాజగిరిలో జరిగింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఎల్బీ నగర్ పోలీసులు సహాయంతో అదుపులోకి తీసుకున్నారు.

Malkajgiri  : నకిలీ నోట్లు చలామణి.. ముగ్గురు అరెస్ట్ ..
Telangana news

Malkajgiri latest news(Telangana news): 

నకిలీ నోట్లను చలామణి చేస్తూ.. ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మల్కాజగిరిలో జరిగింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఎల్బీ నగర్ పోలీసులు సహాయంతో అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ బహూద్దీన్ గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఉద్యోగంలో ఉంటూ అనేక మోసాలకు పాల్పడటంతో ఉన్నతాధికారులు విధుల నుండి తొలగించారు. సస్పెండ్ అయిన తర్వాత కూడా అధిక డబ్బు సంపాదించాలని శంషాబాద్ విమానశ్రయంలో టాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను పరిచయం చేసుకుని.. నకిలీ నోట్ల చలామణికి తెరతీశాడు. దొంగ నోట్ల నేరాలకు పాల్పడ్డాడు.

పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులు వద్ద నుండి రూ.60 లక్షల దొంగ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ కేసును చేధించిన పోలీసులను రాచకొండ సీపీ అభినందించారు.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×