BigTV English
Advertisement

Jangaon : తప్పిన గురి.. వ్యక్తి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

Jangaon : తప్పిన గురి.. వ్యక్తి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

Jangaon : పొట్టకూటికి పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుని జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి గురి తప్పడం వల్ల అరెస్టు అయ్యాడు. జనగం జిల్లా కాజీపేటలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన హరిబాబు అనే వ్యక్తి పిట్టలను కొటి వాటిని ఆహారంగా తీసుకునేవాడు. రాయితో పిట్టను కొట్టబోయి పొరపాటున వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు తాగిలింది. దాంతో శనివారం కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులు హరిబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


స్థానిక సీఐ సంజీరావు తెలిపిన వివరాల ప్రకారం .. జనగామ సమీపంలో శుక్రవారం పిట్టలను కొట్టడానికి గులేరులో రాయితో ప్రయత్నించాడు పోరపాటున గురి తప్పి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు తగిలి అద్దం పగిలింది. ఘటన జరిగిన ప్రాంతాంలో విచారించగా హరిబాబు చేసినట్టు తేలింది. గులేరును సీజ్ చేసి హరిబాబును అరెస్టు చేశారు.


Related News

Wine Shops Closed: మద్యం ప్రియులకు బిగ్‌ షాక్.. 4 రోజులు వైన్‌ షాపులు బంద్‌.. కారణం ఇదే..!

Hyderabad Metro: చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణ మ్యాప్‌ను సమర్పించండి: హై కోర్టు కీలక ఆదేశం

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌.. సీఎం రేవంత్‌ కీలక సమావేశం

Maganti Gopinath Family Dispute: మాగంటి కుటుంబంలో చిచ్చు.. BRS అభ్యర్థి సునీతకు ఊహించని షాక్

Jubilee Hills by Election: జూబ్లీహిల్స్‌ ఓటర్లకు హై అలర్ట్.. ఫోటో ఐడీ తప్పనిసరి

Telangana: కార్తీక పౌర్ణమి నాడు జంతుబలితో క్షుద్రపూజలు.. స్కూల్‌, శ్మశానవాటికలో..

Chevella Bus Accident: పైనుంచి నా కూతుళ్లు జీతం పంపించారా!! జ్ఞాప‌కాలు గుర్తు చేసుకొని బోరున ఏడ్చేసిన తండ్రి

Telangana Politics: కేసీఆర్‌పై సీబీఐ కేసు.. సీఎం రేవంత్ డిమాండ్‌పై స్పందించిన కిషన్ రెడ్డి

Big Stories

×