BigTV English

Jangaon : తప్పిన గురి.. వ్యక్తి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

Jangaon : తప్పిన గురి.. వ్యక్తి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

Jangaon : పొట్టకూటికి పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుని జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి గురి తప్పడం వల్ల అరెస్టు అయ్యాడు. జనగం జిల్లా కాజీపేటలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన హరిబాబు అనే వ్యక్తి పిట్టలను కొటి వాటిని ఆహారంగా తీసుకునేవాడు. రాయితో పిట్టను కొట్టబోయి పొరపాటున వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు తాగిలింది. దాంతో శనివారం కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులు హరిబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


స్థానిక సీఐ సంజీరావు తెలిపిన వివరాల ప్రకారం .. జనగామ సమీపంలో శుక్రవారం పిట్టలను కొట్టడానికి గులేరులో రాయితో ప్రయత్నించాడు పోరపాటున గురి తప్పి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు తగిలి అద్దం పగిలింది. ఘటన జరిగిన ప్రాంతాంలో విచారించగా హరిబాబు చేసినట్టు తేలింది. గులేరును సీజ్ చేసి హరిబాబును అరెస్టు చేశారు.


Related News

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Big Stories

×