E-Paper
Advertisement

Telangana news : ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి.. అనుమానాస్పదం!

Telangana news : ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి.. అనుమానాస్పదం!
Advertisement
telangana today news

Telangana today news:

కరీంనగర్‌ జిల్లాలో మంథని ఎమ్మెల్యే శ్రీదర్‌బాబు గన్‌మెన్ మల్లయ్య మృతి కలకలం రేపుతోంది. రాత్రి వరకూ గన్‌మెన్‌ మల్లయ్య ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. గట్టుదుద్దెనపల్లి వద్ద కెనాల్‌లో మల్లయ్య మృతదేహం లభించడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే.. అలగనూరు కేసీ కెనాల్‌ వద్ద మల్లయ్య టూవీలర్‌ గుర్తించారు. మల్లయ్యది ప్రమాదవశాత్తు జరిగిన మరణమా? హత్యా? ఆత్మహత్యా? అనే అనుమానం తలెత్తుతోంది. పోలీసులు అన్నిరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×