E-Paper
Advertisement
Janagama : జనగామ టిక్కెట్ పంచాయితీ..  బీఆర్ఎస్ లో జగడం..
Banana price increase : సెంచరీకి చేరువలో అరటిపండు.. శ్రావణంలో అంతకుమించి..
Congress: షర్మిలకు చెక్ పెట్టారా? విలీనం మళ్లీ మొదటికొచ్చిందా?
RajBhavan: రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత తేడా!
Revanth Reddy: రేవంత్‌రెడ్డిపై కేసు.. ఫ్రీడమ్ డే రోజే పోలీసిజం..

Revanth Reddy: రేవంత్‌రెడ్డిపై కేసు.. ఫ్రీడమ్ డే రోజే పోలీసిజం..

Revanth Reddy: ప్రశ్నిస్తే కేసు పెడతాం. గొంతెత్తితే లోపలేస్తాం.. అన్నట్టు సాగుతోంది కేసీఆర్ పాలన. ధర్నాచౌక్‌లోనే ధర్నాలు చేయనీయకుండా ఉక్కుపాదం మోపుతున్న సర్కారు ఇది. కోర్టుకు వెళ్లందే.. ఏ నిరసనా చేపట్టలేని రోజులివి. పోరాటాల గడ్డపై ఇదేం జులూం అంటూ ఉద్యమకారులు నిలదీస్తున్నారు. ప్రజాసంఘాలు, నిరుద్యోగులు, రాజకీయ పార్టీలను అడుగడుగునా పోలీసులతో అడ్డుకుంటున్నారు. ఇక, రేవంత్‌రెడ్డిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సర్కారు. ఛాన్స్ చిక్కితే కేసులు పెడుతూ, కోర్టులో దావాలు వేస్తూ కంట్రోల్ చేయాలని చూస్తోంది. ORRపై […]

Police: పోలీస్ స్టేషన్‌ నుంచి దొంగలు ఎస్కేప్.. ఇండిపెండెన్స్ డే స్పెషల్..
BRS: జెండా కోసం జగడం.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్సెస్ జెడ్పీ ఛైర్‌పర్సన్ స్వప్న
Revanth Reddy : కాంగ్రెస్ హామీలతో కేసీఆర్ కు ఓటమి భయం.. అందుకే  కొత్త పథకాలు : రేవంత్

Revanth Reddy : కాంగ్రెస్ హామీలతో కేసీఆర్ కు ఓటమి భయం.. అందుకే కొత్త పథకాలు : రేవంత్

Revanth Reddy : తెలంగాణలో సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న రేవంత్‌ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ఇస్తున్న హామీలతో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని రేవంత్ అన్నారు. అందుకే ఇప్పుడు హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. […]

Suicide :  ప్రాణం తీసిన పేపర్ లీక్.. ఆ యువకుడి ఆత్మహత్యకు బాధ్యులెవరు?
KCR : తెలంగాణలో స్వర్ణయుగం.. ప్రజల ఆశలు, అవసరాలే బీఆర్ఎస్ ఎజెండా : కేసీఆర్
Minister: యువతికి మంత్రి పేషీ ఉద్యోగి వేధింపులు.. ఆడియో వైరల్
Telangana: ఎట్టకేళకు రైతు రుణాలు మాఫీ.. రూ.లక్ష లోపు వరకే..
BRS: కేసీఆర్‌కు సిట్టింగ్ ఎంపీ షాక్?.. కాంగ్రెస్‌తో టచ్‌లోకి!
Hyderabad: కేర్ టేకర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే, సూసైడ్.. ఏం జరిగిందంటే?

Hyderabad: కేర్ టేకర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే, సూసైడ్.. ఏం జరిగిందంటే?

Hyderabad: హైదరాబాద్ లాంకోహిల్స్ లో జరిగిన బిందుశ్రీ ఆత్మహత్యపై విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్యకు కారణమంటూ పూర్ణచంద్‌రావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్‌రావు.. ల్యాంకోహిల్స్‌ అపార్ట్‌మెంట్స్‌ 15 ఎల్‌హెచ్‌ బ్లాక్‌లో భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. పదేళ్లుగా కాకినాడకు చెందిన బిందుశ్రీ.. ఆయన కూతురుకు కేర్‌ టేకర్‌గా పనిచేస్తోంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. పూర్ణచంద్‌రావు గతవారం మరో మహిళను తన కూతురుకు కేర్‌టేకర్ గా […]

Big Stories

Advertisement
×