E-Paper
Advertisement
Uttam Kumar Reddy : తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. ఉత్తమ్ కుమార్ జోస్యం
KCR : బీఆర్ఎస్ కు అధికారమిస్తే.. జలవిధానం పూర్తిగా మార్చేస్తాం: కేసీఆర్
Revanthreddy : రేవంత్‌ పాదయాత్రకు సర్వం సిద్ధం..అక్కడ నుంచే ప్రారంభం..
KCR : దేశ నాయకత్వంలో మార్పురావాలి.. నాందేడ్ సభలో కేసీఆర్ పిలుపు..

KCR : దేశ నాయకత్వంలో మార్పురావాలి.. నాందేడ్ సభలో కేసీఆర్ పిలుపు..

KCR : మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ మోడల్ ను కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని తెలిపారు. దేశ నాయకత్వంలో మార్పురావాలని పిలుపునిచ్చారు. దేశంలోని రైతుల సమస్యలను ప్రధానంగా లేవనెత్తారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దేశానికి తెలంగాణ మోడల్..తెలంగాణలో ఒకప్పుడు దారుణ పరిస్థితులు ఉండేవని కేసీఆర్ చెప్పుకొచ్చారు. […]

Raghunandanrao : కీలక పోస్టుల్లో తెలంగాణ అధికారులు ఉన్నారా?.. డీజీపీని ఏపీకి పంపాల్సిందే: రఘునందన్

Raghunandanrao : కీలక పోస్టుల్లో తెలంగాణ అధికారులు ఉన్నారా?.. డీజీపీని ఏపీకి పంపాల్సిందే: రఘునందన్

Raghunandanrao : ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ కేటాయింపుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరిని బీజేపీ తప్పుపడుతోంది. ఏపీ కేడర్‌కు చెందిన డీజీపీ అంజనీ కుమార్‌ను వెంటనే ఆ రాష్ట్రానికి పంపాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఐపీఎస్‌ల పోస్టింగుల్లో తెలంగాణ అధికారులకు అన్యాయం జరిగిందన్నారు. కీలక పోస్టుల్లో ఒక్క తెలంగాణ అధికారిని కూడా ప్రభుత్వం నియమించలేదని మండిపడ్డారు. తెలంగాణ ఐపీఎస్‌లకు న్యాయం చేయాలని రఘునందన్‌ రావు డిమాండ్‌ చేశారు. ఇటీవల జరిగిన 93 మంది […]

Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం
FarmHouse Case: ఫాంహౌజ్ కేసు సీబీఐకి వెళ్తుందా? హైకోర్టు తీర్పుపై హైటెన్షన్..
Congress: థాక్రే ముందే తిరకాసు.. రేవంత్ రెడ్డి యాత్రపై కొర్రీలు.. అయినా తగ్గేదేలే

Congress: థాక్రే ముందే తిరకాసు.. రేవంత్ రెడ్డి యాత్రపై కొర్రీలు.. అయినా తగ్గేదేలే

Congress: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు స్పీడు పెంచారు. నిత్యం ప్రజల్లో ఉండేలా… కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 6 నుంచి నియోజకవర్గాల్లో హాత్‌ సే హాత్ జోడోయాత్ర ప్రారంభించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మేడారం నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు. మరోవైపు కొత్త ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ఎదుటే… రేవంత్ పాదయాత్రపై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర చేస్తామని అన్నారు. కొత్త ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ఎదుట… కాంగ్రెస్‌ నేతల మధ్య మరోసారి […]

BRS: దూసుకెళ్తున్న కారు.. కేసీఆర్ను కలిసిన మరాఠా నేతలు
Hyderabad: హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు.. ప్రముఖ డైరెక్టర్ అసిస్టెంట్ అరెస్ట్

Hyderabad: హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు.. ప్రముఖ డైరెక్టర్ అసిస్టెంట్ అరెస్ట్

Hyderabad: పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కేటుగాళ్లు కొత్త పుంతలు తొక్కుతూ హైటెక్ విధానంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అమాయకపు అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. హై ప్రొఫైల్ వ్యక్తులను టార్గ్‌గా చేసుకొని వాట్సాప్‌, వెబ్‌సైట్ల ద్వారా అమ్మాయిల ఫొటోలు పంపించి ఎర వేస్తున్నారు. హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ విధానంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా.. వారిలో ఓ ప్రముఖ తెలుగు డైరెక్టర్ అసిస్టెంట్ సురేష్ బోయిన […]

BRS: 50 స్థానాల్లో MIM పోటీ.. ఓవైసీతో వ్యూహం మార్చేసిన కేసీఆర్!!
Raghunandanrao : గజ్వేల్‌కు రూ.890 కోట్లు, సిద్ధిపేటకు రూ.790 కోట్లు.. దుబ్బాకకు ఎంత ఇచ్చారు?: రఘునందన్ ప్రశ్న..

Raghunandanrao : గజ్వేల్‌కు రూ.890 కోట్లు, సిద్ధిపేటకు రూ.790 కోట్లు.. దుబ్బాకకు ఎంత ఇచ్చారు?: రఘునందన్ ప్రశ్న..

Raghunandanrao : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌‌ను జిల్లాలు, నియోజకవర్గాల వారీగా చేసిన కేటాయింపుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద తాను సేకరించానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీలో తెలిపారు. గజ్వేల్‌కు రూ.890కోట్లు, సిద్ధిపేటకు రూ.790 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి దుబ్బాక నియోజకవర్గానికి మాత్రం ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. ఆ అంశంపై క్లారిటీ ఏది?గవర్నర్‌ ప్రసంగంలో రుణమాఫీపై క్లారిటీ ఇవ్వలేదని రఘునందన్ […]

KTR : రోజుకు 3 డ్రెస్సులు మార్చడం అభివృద్ధా?.. మోదీపై కేటీఆర్ సెటైర్లు..
Sharmila : అవినీతి ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?.. ఆ ఎమ్మెల్యేకు షర్మిల సూటి ప్రశ్న..

Big Stories

Advertisement
×