E-Paper
Advertisement
బిల్డింగ్ పర్మిషన్‌కు రూ.లక్ష లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ  జీహెచ్ఎంసీ లేడీ ఆఫీసర్.. ఎక్క‌డంటే?

బిల్డింగ్ పర్మిషన్‌కు రూ.లక్ష లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ లేడీ ఆఫీసర్.. ఎక్క‌డంటే?

GHMC Bribe: రాజధాని హైదరాబాద్‌లో అవినీతి తిమింగలాలు రోజురోజుకూ రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం జరుగుతున్న అక్రమాలు, లంచాల డిమాండ్లు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా, బోరబండ సర్కిల్‌కు చెందిన టౌన్ ప్లానింగ్ జూనియర్ అసిస్టెంట్ శ్రీలత ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం నగరంలో సంచలనం సృష్టించింది. తన ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఆమెను ఆశ్రయించిన బాధితుడిని వేధించి, చివరకు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. రూ. 5 లక్షల […]

కేరళలో యూడీఎఫ్ విజయం.. సీఎం రేవంత్ వ్యూహం బ్లాక్‌బస్టర్, అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం.. విద్యుత్ అక్రమాలపై సీబీఐ విచారణ
అకాల వర్షాల భయం వద్దు.. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
BJP Laxman: కాస్కో రేవంత్ రెడ్డి.. గుణపాఠం తప్పదు.. బీజేపీ నేత లక్ష్మణ్ వార్నింగ్
పక్కోడి పెళ్లిలో ఇంకెన్నాళ్లు డ్యాన్స్ చేస్తారు?.. తెలంగాణ బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైర్లు

పక్కోడి పెళ్లిలో ఇంకెన్నాళ్లు డ్యాన్స్ చేస్తారు?.. తెలంగాణ బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైర్లు

Raja Singh fires on BJP Leaders: పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సాధించిన ఘనవిజయంపై ఆ పార్టీ నేత‌లు సంబరాలు చేసుకుంటునారు. అయితే తెలంగాణ బీజేపీలో మాత్రం అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు ప్రాణత్యాగాలకు సైతం వెనకాడకుండా పోరాడుతుంటే.. తెలంగాణలో కొందరు నేతలు తమ స్వార్థం, ఈగోల […]

ప్రతి రాష్ట్రానికి ఒక రేవంత్ రెడ్డి కావాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
వలస వెళ్లినా చదువు ఆగదు.. దేశంలోనే తొలిసారిగా కొత్త విద్యా విప్లవం..!
తెలంగాణకు మోదీ.. మే 10న పరేడ్ గ్రౌండ్స్ లో సభ అంటే ఏంటో చూపిస్తాం: ఎంపీ అరవింద్
ఖమ్మంలో మెగా జాబ్ మేళా.. 3200 మంది యువతకు ఉపాధి అవకాశం!
అడ్రస్ లేని ఆఫీస్.. అల్లాడుతున్న రైతులు.. సైదాపూర్ ఇరిగేషన్ శాఖ ఎక్కడో..?
తమిళనాడు ప్రజలు స్టాలిన్‌కు గుణపాఠం చెప్పారు: బండి సంజయ్
బీహార్‌ను తలపిస్తున్న తెలంగాణ.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ విమ‌ర్శ‌లు

బీహార్‌ను తలపిస్తున్న తెలంగాణ.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ విమ‌ర్శ‌లు

KTR: కరీంనగర్ నడిబొడ్డున ఉన్న జ్యోతినగర్‌లోని PMJ జ్యువెలరీ షాపులో జరిగిన దోపిడీ, కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టోర్ సిబ్బందిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇతర బీఆర్‌ఎస్ నేతలతో కలిసి బాధిత కుటుంబాలను ఓదార్చిన కేటీఆర్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో […]

పాలమూరు గడ్డపై కవిత గర్జన.. కృష్ణా జలాల సాధనకు భారీ బహిరంగ సభ!

Big Stories

Advertisement
×