E-Paper
Advertisement
డిగ్రీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 15 కొత్త కోర్సులు.. ఇవి చదివితే ఉద్యోగం పక్కా..!

డిగ్రీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 15 కొత్త కోర్సులు.. ఇవి చదివితే ఉద్యోగం పక్కా..!

Degree Courses: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ విద్యలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తోంది. కొత్త కోర్సులతో విద్యార్థుల తలరాతలు మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. సాంప్రదాయ కోర్సుల కంటే మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రాధాన్యత ఇస్తూ 15 కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుంది. అయితే దీనికి సంబంధించిన కసరత్తు కూడా ఉన్నత విద్యామండలి దాదాపు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇప్పటికే 2026-27 […]

గిరిజన గురుకులాల్లో దారుణం..  20 ఏళ్లు అయినా మినిమం పే స్కేల్ నో..?
రయ్ రయ్ మంటూ ఈ-బస్సులు.. హైదరాబాద్ రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవం!
జవహర్ నగర్ వాసులకు గుడ్ న్యూస్.. రేవంత్ రెడ్డిని కలిసిన అఖిలపక్ష నేతలు.. డంప్ యార్డ్ అవుట్?
ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. జూన్ 12 నుండి అమల్లోకి కోత్త సేవలు..!

ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. జూన్ 12 నుండి అమల్లోకి కోత్త సేవలు..!

Online Services: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులు, సిబ్బందికి అందించే పరిపాలనా సేవలను మరింత వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సెలవులు, ఎన్‌ఓసీ, ఇతర ఫిర్యాదుల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ మాడ్యూళ్లను అందుబాటులోకి తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 2026-27 విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి దీన్ని పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ.. […]

కేరళలో యూడీఎఫ్ చారిత్రక ఆధిక్యం.. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు
BRS : తమిళనాడు ఫలితాలే తెలంగాణలో రిపీట్!

BRS : తమిళనాడు ఫలితాలే తెలంగాణలో రిపీట్!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ నడుస్తున్నాయి.ఎన్నికల పోలింగ్ ముగిశాక వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళనాడులో మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా అధికార డీఎంకే పార్టీ వెనుకబడింది.ఎగ్జిట్ పోల్స్‌లో మూడో స్థానంలో నిలిచిన టీవీకే(తమిళ వెట్రి కజకం) పార్టీ అధికార డీఎంకే, ప్రతిపక్షఅన్నాడీఎంకే పార్టీలను వెనక్కి నట్టి టాప్‌లో దూసుకుపోతున్నది. ఇప్పటికే ఆ పార్టీ వందకు పైగా స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది.మెజార్టీ మార్క్‌కు మరో 10 స్థానాలు […]

బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. తెలంగాణలోనూ ఎగిరేది కమలమే, రామచంద్రరావు ధీమా వ్యక్తం
ఇది ప్రభుత్వ శాఖా లేక ప్రైవేట్ లిమిటెడ్ అడ్డానా.. స్త్రీ నిధిలో జోరుగా అక్రమ నియామకాలు..!

ఇది ప్రభుత్వ శాఖా లేక ప్రైవేట్ లిమిటెడ్ అడ్డానా.. స్త్రీ నిధిలో జోరుగా అక్రమ నియామకాలు..!

Stri Nidhi: స్వేచ్చ బ్యూరో: స్త్రీ నిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఆ ఉద్యోగాల భర్తీలో మాత్రం రోస్టర్ కు సంబంధించిన అంశమే లేదనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు అసలు ఆర్థికశాఖ అనుమతిలేకుండా ఎలా భర్తీ చేస్తారు.. స్త్రీనిధి ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ సొంత నిర్ణయాలు తీసుకొని చేస్తున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. లేకుంటే కేవలం అయినవారికే పదవులు అట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే నోటిఫికేషన్ వేశారా?..అసలు ఉద్యోగాల భర్తీలో మతలబేంటి అనేది ఇప్పుడు జోరుగా ప్రచారం […]

కాంగ్రెస్‌కు ఇక కాలం చెల్లింది.. మహిళా బిల్లును అడ్డుకున్నందుకే ఈ దుస్థితి, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు ఇక కాలం చెల్లింది.. మహిళా బిల్లును అడ్డుకున్నందుకే ఈ దుస్థితి, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. హస్తం పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని.. ఆ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని స్పష్టం చేశారు. దేశ రాజకీయ ముఖచిత్రం నుంచి కాంగ్రెస్ కనుమరుగయ్యే రోజులు దగ్గరపడ్డాయని జోస్యం చెప్పారు. ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ.. ఇప్పుడు కనీసం ఉనికిని కాపాడుకోలేని స్థితికి చేరుకుందని ఎద్దేవా […]

అగ్నికి ఆహుతైన 10 ఎకరాల మొక్కజొన్న పంట.. రైతులను ఆదుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్
కాంగ్రెస్ పని ఖతం.. రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే దిక్కులేదు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
అన్నదాత ఆగ్రహం.. రోడ్డెక్కిన పూడూర్ రైతులు!
మరీ ఇంత దారుణమా.. మిల్లర్ల ఇష్టారాజ్యానికి అన్నదాత బలి..!

మరీ ఇంత దారుణమా.. మిల్లర్ల ఇష్టారాజ్యానికి అన్నదాత బలి..!

Paddy Exploitation: స్వేచ్ఛ బ్యూరో: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసుకొని వస్తున్న అన్నదాతకు మిల్లుల వద్ద చుక్కలు కనిపిస్తున్నాయి. అడుగడుగునా దోపిడీ చేస్తున్నారు. వెరసి రైతన్న కన్నీరు పెడుతున్నాడు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తున్నప్పటికీ ధాన్యం అమ్ముకోవడానికి తిప్పలు తప్పడం లేదు. ఆ మద్దతు ధర అంతా మధ్యలోనే అయిపోతుంది. మిల్లర్లు పెడుతున్న నిబంధనలు, హమాలీలు చేస్తున్న వసూళ్లతో సామాన్య రైతు నిలువునా మునిగిపోతున్నాడు. మరోవైపు తాలుపేరుతో.. రాష్ట్రంలో 8575 కేంద్రాల్లో […]

Big Stories

Advertisement
×