E-Paper
Advertisement
ఇండిగో విమానంలో పేలిన పవర్ బ్యాంక్.. హైదరాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం
బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు మొదలుపెట్టలేదు?.. బండి సంజయ్‌కి ఎంపీ చామల సూటి ప్ర‌శ్న‌
బిగ్ అలర్ట్.. ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ రద్దు
బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే.. మోదీ వచ్చేలోపు బండి సంజయ్ ఆన్సర్ చెప్పాలి: మహేష్ కుమార్ గౌడ్

బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే.. మోదీ వచ్చేలోపు బండి సంజయ్ ఆన్సర్ చెప్పాలి: మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అక్రమాలపై గళమెత్తిన బీజేపీ నేతలు ఇప్పుడు సీబీఐ దర్యాప్తు విషయంలో తాత్సారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు విచారణ కోరిన వారే నేడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర సంస్థల ద్వారా విచారణ జరిపించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం […]

బౌన్స్ అవుతున్న EMI లు.. బల్ధియా అధికారుల నిర్లక్ష్యానికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బలి..!
ఏఐ రాకపోతే విద్యుత్ వ్యవస్థ గల్లంతే.. ప్రోఫెసర్ రామయ్య పరిశోధనలో షాకింగ్ నిజాలు
సామాన్యుడి సాహసం.. ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్‌ను పట్టిన ఆటో డ్రైవర్..!
రామోజి ఫిల్మ్ సిటీ దగ్గర ఇసుక డాన్ అరెస్ట్.. ఏపీ నుంచి తెలంగాణ ఖజానాకు కన్నం..?
జైశ్రీరామ్ అంటే.. పైనుంచి పైసలు పడుతున్నాయా?, మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
తెలంగాణలో భూ రిజిస్ట్రేషన్లకు బ్రేక్.. భూభారతి పోర్టల్ సర్వర్ డౌన్‌తో సేవలకు అంతరాయం

తెలంగాణలో భూ రిజిస్ట్రేషన్లకు బ్రేక్.. భూభారతి పోర్టల్ సర్వర్ డౌన్‌తో సేవలకు అంతరాయం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు పెద్ద బ్రేక్ పడింది. భూభారతి పోర్టల్ సర్వర్ సాంకేతిక లోపాలతో మొరాయించడంతో రాష్ట్రంలోని అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. సోమవారం ఉదయం నుండే పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో క్రయవిక్రయదారులకు చుక్కెదురైంది. రిజిస్ట్రేషన్ల కోసం దూరప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. సర్వర్ డౌన్ కావడంతో భూముల మ్యూటేషన్లు స్లాట్ బుకింగ్స్ ఈసీ డౌన్లోడ్స్ వంటి కీలక సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. […]

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

Case Against KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు చేసిన ఆరోపణలపై కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడిన కేటీఆర్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ […]

రాష్ట్రానికి వర్ష సూచన.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు, 40 కీమీ వేగంతో ఈదురుగాలులు..!
భువనగిరిలో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం.. ఆ అంశాలపై ప్రత్యేక చర్చ..!
ఇక నైనా రైతులు మేల్కోనక పోతే సర్వ వినాశనమే: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్!

Big Stories

Advertisement
×