E-Paper
Rajbhavan : పెండింగ్ బిల్లుల ఇష్యూ.. రాజభవన్ క్లారిటీ..
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మిస్సింగ్.. అనుమానాలెన్నో..?
Security : ఈటలకు Y+, అర్వింద్ కు Y కేటగిరి.. బీజేపీ నేతలకు భద్రత పెంపు..
Tamilisai Soundararajan: హుస్సేన్ సాగర్ పరిశుభ్రత.. ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు..
Heart Attack : వ్యాయామం  చేసిన కాసేపటికే గుండెపోటు.. ఖమ్మంలో యువకుడి మృతి..
Rangam : లష్కర్ బోనాలు.. స్వర్ణలత భవిష్యవాణి.. ఏం చెప్పారంటే..?

Rangam : లష్కర్ బోనాలు.. స్వర్ణలత భవిష్యవాణి.. ఏం చెప్పారంటే..?

Advertisement Rangam: సికింద్రాబాద్‌ లష్కర్‌ బోనాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం ఉదయం నిర్వహించిన రంగం కార్యక్రమంలో జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తుల నుంచి పూజలు సంతోషంగా అందుకున్నానని తెలిపారు. గతేడాది ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారని చెప్పారు. కావాల్సిన బలాన్నిచ్చానని స్పష్టం చేశారు. ప్రజల వెంటా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఆలస్యమైనా వర్షాలు వస్తాయని చెప్పారు. అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు భయపడవద్దు జోగిని స్వర్ణలత సూచించారు. ప్రజలను […]

Revanth Reddy : ఆ అవకాశం ఇస్తే.. తానా సభలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
Ponguleti : ఖమ్మంలో బీఆర్ఎస్ అరాచకాలు .. పొంగులేటి సభలపై కుట్రలు..
Congress : BRSకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి షాక్.. కాంగ్రెస్‌లో చేరికపై క్లారిటీ..
BJP : వచ్చే ఎన్నికలే టార్గెట్.. దక్షిణాదిపై బీజేపీ ఫోకస్..
BJP : ఆ మాజీ మంత్రికి ఈటల బుజ్జగింపులు.. బీజేపీలో ఏం జరుగుతోంది..?
KCR : వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కేసీఆర్, కవిత బోనం సమర్పణ..

KCR : వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కేసీఆర్, కవిత బోనం సమర్పణ..

Advertisement KCR: లష్కర్ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్నారు. వారికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్‌ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్ర కరణ్‌రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. మహంకాళి బోనాలను ప్రభుత్వం రాష్ట్ర […]

Bonalu : వైభవంగా లష్కర్ బోనాలు.. మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లింపు..

Bonalu : వైభవంగా లష్కర్ బోనాలు.. మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లింపు..

Advertisement Bonalu : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజ తర్వాత ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు. వేకువ జాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆషాఢమాస జాతరలో భాగంగా ఆదివారం బోనాలు సమర్పణ కొనసాగుతోంది. సోమవారం రంగం […]

Sharmila: వైఎస్సార్ సాక్షిగా.. కాంగ్రెస్‌లోకి షర్మిల.. మరో ఇండికేషన్..

Big Stories

×