E-Paper
Advertisement

Maoist Celebrations: మావోయిస్టుల వారోత్సవాలు.. అలెర్ట్ అయిన పోలీసులు

Maoist Celebrations: మావోయిస్టుల వారోత్సవాలు.. అలెర్ట్ అయిన పోలీసులు

Police on high alert in Telangana During the Maoist Celebrations: నేటి నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనా వాజేడు, వెంకటాపురంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అడవుల్లో కూంబింగ్ చేస్తున్నారు. గ్రామాల్లో వాహనాలు తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో గతంలో సానుభూతిపరులను పిలిపించి మావోయిస్టులకు సహకరించొద్దని సహకరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గిరిజన గ్రామాల్లో, గుడారాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులను పట్టిస్తే బహుమతులు ఇస్తామని,వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని కరపత్రాలు అంటిస్తున్నారు.

Also Read: బీఆర్ఎస్ లో ‘స్థానిక’ గుబులు..రేవంత్ తొందరపడేది అందుకేనా?

బాంబ్ స్కాడ్,డాగ్ స్క్వాడ్ బృందాలతో వాహనాలు,కల్వర్ట్లను తనీఖిలు చేస్తున్నారు. మావోయిస్టు టార్గెట్లో ఉన్న వ్యక్తులను సుదూర ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు.దీంతో ఏజెన్సీ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..

Tags

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×