BigTV English

Prajavani : ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు.. మంత్రి పొన్నం ఫిర్యాదులు స్వీకరణ..

Prajavani :  ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు.. మంత్రి పొన్నం ఫిర్యాదులు స్వీకరణ..

Prajavani : హైదరాబాద్ ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అర్జీలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. భూవివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు.


మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం, శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది.

మంగళవారం ఒక్కరోజే 5వేలకు పైగా దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.


Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×