E-Paper
Advertisement

Prajavani : ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు.. మంత్రి పొన్నం ఫిర్యాదులు స్వీకరణ..

Prajavani :  ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు.. మంత్రి పొన్నం ఫిర్యాదులు స్వీకరణ..
Advertisement

Prajavani : హైదరాబాద్ ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అర్జీలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. భూవివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం, శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది.

Advertisement

మంగళవారం ఒక్కరోజే 5వేలకు పైగా దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×