BigTV English

Tirupati Murder : కిడ్నాప్ ముఠాతో కుమ్మక్కు .. మేనల్లుడి దారుణ హత్య

Tirupati Murder : కిడ్నాప్ ముఠాతో కుమ్మక్కు .. మేనల్లుడి దారుణ హత్య

Tirupati Murder : డబ్బుల కోసం ఓ మహిళ చిన్నపిల్లాడిని అత్యంత పాశవికంగా హత్య చేసిన దారుణ ఘటన తిరుపతిలోని వరదయ్యపాలెం మండలం కాంబాకం గ్రామంలో చోటుచేసుకుంది. పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాతో కలిసి ఓ మహిళ తన మేనల్లుడిని కిడ్నాప్ చేసి.. హత్య చేసింది.


రేఖ అనే మహిళ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో సొంత మేనల్లుడైన ఎనిమిదేళ్ల హనీశ్ ను అపహరించి తిరుపతి జిల్లాకు తీసుకొచ్చింది. రూ.25 లక్షల కోసం.. పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాతో చేతులు కలిపి హనీశ్ ను హత్య చేసి గోనె సంచిలో మూటగట్టి ముళ్ల పొదల్లో పడేసింది.

అక్కడ ఉన్న స్థానికులు ముళ్లపొదల్లో పడి ఉన్న గోనెసంచి మూటను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మూటను విప్పి చూడగా బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టింది బాలుడి అత్త రేఖ అని దర్యాప్తులో తేలగా.. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.


Related News

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Anantapur: తీవ్ర విషాదం.. వేడి వేడి పాలల్లో పడి చిన్నారి మృతి..

Big Stories

×