E-Paper
Advertisement

Rahul Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర.. తెలంగాణలో నేడే చివరి రోజు

Rahul Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర.. తెలంగాణలో నేడే చివరి రోజు

Rahul Jodo Yatra : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో నేటితో ముగియనుంది. మద్నూర్ మండలం మేనూరు వద్ద రాహుల్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి. జుక్కల్ చౌరస్తా నుంచి నేటి పాదయాత్ర ప్రారంభమైంది. రాత్రి సలాబత్ పూర్ వద్ద మహారాష్ట్రలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది.

రాహుల్ జోడో యాత్ర ఈరోజుతో 61 రోజులు పూర్తి చేసుకోబోతోంది. రాత్రి సుమారు 9 గంటలకు మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది. అయితే భారత్ జోడో యాత్రకు రాహుల్ ఓ రోజు బ్రేక్ తీసుకొని హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు క్యాంపెయిన్ చేయనున్నారని సమాచారం.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×