BigTV English

Rahul Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర.. తెలంగాణలో నేడే చివరి రోజు

Rahul Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర.. తెలంగాణలో నేడే చివరి రోజు

Rahul Jodo Yatra : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో నేటితో ముగియనుంది. మద్నూర్ మండలం మేనూరు వద్ద రాహుల్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి. జుక్కల్ చౌరస్తా నుంచి నేటి పాదయాత్ర ప్రారంభమైంది. రాత్రి సలాబత్ పూర్ వద్ద మహారాష్ట్రలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది.


రాహుల్ జోడో యాత్ర ఈరోజుతో 61 రోజులు పూర్తి చేసుకోబోతోంది. రాత్రి సుమారు 9 గంటలకు మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది. అయితే భారత్ జోడో యాత్రకు రాహుల్ ఓ రోజు బ్రేక్ తీసుకొని హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు క్యాంపెయిన్ చేయనున్నారని సమాచారం.


Tags

Related News

OTT Movie : ప్రేయసి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు… లవ్ ముసుగులో అమ్మాయికి నరకం… రకుల్ కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Big Stories

×