BigTV English
Advertisement

Rahul Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర.. తెలంగాణలో నేడే చివరి రోజు

Rahul Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర.. తెలంగాణలో నేడే చివరి రోజు

Rahul Jodo Yatra : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో నేటితో ముగియనుంది. మద్నూర్ మండలం మేనూరు వద్ద రాహుల్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి. జుక్కల్ చౌరస్తా నుంచి నేటి పాదయాత్ర ప్రారంభమైంది. రాత్రి సలాబత్ పూర్ వద్ద మహారాష్ట్రలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది.


రాహుల్ జోడో యాత్ర ఈరోజుతో 61 రోజులు పూర్తి చేసుకోబోతోంది. రాత్రి సుమారు 9 గంటలకు మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది. అయితే భారత్ జోడో యాత్రకు రాహుల్ ఓ రోజు బ్రేక్ తీసుకొని హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు క్యాంపెయిన్ చేయనున్నారని సమాచారం.


Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×