E-Paper
Advertisement

Revanth Reddy: రాజీనామాకు సిద్ధం.. బీజేపీ కుట్రలను తిప్పి కొడతాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy: రాజీనామాకు సిద్ధం.. బీజేపీ కుట్రలను తిప్పి కొడతాం: రేవంత్ రెడ్డి
Advertisement

Revanth Reddy: ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటువేయడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టి.కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరుపున చేసే పోరాటం ఆగదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ గొంతు నొక్కి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ కుట్రలను తిప్పి కొడుతామని స్పష్టం చేశారు. బీజేపీకి సరైన బుద్ధి చెబుతామన్నారు. కాంగ్రెస్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి లేదన్నారు. అందుకే దొంగ దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని తెలిపారు.

Advertisement

కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోందని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే కాంగ్రెస్ ఎంపీలందరూ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఏఐసీసీ చెప్పినట్లుగా నడుచుకుంటామని వెల్లడించారు.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×