E-Paper
Advertisement

Rishi Sunak : భారత్‌తో సంబంధాలపై రిషి సునక్ కీలక వ్యాఖ్యలు..

Rishi Sunak : భారత్‌తో సంబంధాలపై రిషి సునక్ కీలక వ్యాఖ్యలు..
Advertisement

Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తరువాత బ్రిటన్ అధ్యక్షుడు రిషి సునక్ మొదటిసారి విదేశాంగ విధానంపై మాట్లాడారు. సోమవారం రాత్రి ఆయన పాల్గొన్న ఓ వేడుకలు భారత్‌తో బ్రిటన్ అనుసరించనున్న విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండోపెసఫిక్ ప్రాంతాలను తక్కువ అంచనా వేయవద్దని అన్నారు. 2050 వరకు సగం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఇండోపెసఫిక్ ప్రాంతాలపైనే ఆధారపడి ఉందన్నారు. అందులో ఉత్తర అమెరికా, యూరోప్ విలువ కేవలం 4 శాతం మాత్రమే ఉంటుందన్నారు. ఇండోపెసఫిక్ ప్రాంతాలను పట్టించుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.

పాలిటిక్స్‌లో అడుగుపెట్టక ముందు తాను ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు భారత్, ఇండొనేషియాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు దిశగా బ్రిటన్ ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×