BigTV English
Advertisement

Telangana : సీనియర్ జర్నలిస్ట్‌ పీవీ శ్రీనివాసరావుకు కీలక పదవి..

Telangana : సీనియర్ జర్నలిస్ట్‌ పీవీ శ్రీనివాసరావుకు కీలక పదవి..

Telangana : తెలంగాణలో కొత్తగా సమాచార శాఖ కమిషనర్లను నియమించింది ప్రభుత్వం. మొత్తం నలుగురికి అవకాశం కల్పించింది. సీనియర్‌ జర్నలిస్ట్‌ పీవీ శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్‌, దేశాల భూపాల్‌, బోరెడ్డి అయోధ్యరెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.


సీనియర్ జర్నలిస్టు పీవీ శ్రీనివాస్‌ను స్టేట్ ఆర్టీఐ కమీషనర్‌గా నియమించింది సర్కారు. ఆర్టీఐ కమీషనర్లుగా మొహసిన్ పర్వీన్, దేశాల్ భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిలకు అవకాశం కల్పించింది. అయితే ఇటీవల ఆర్టీఐ కమిషనర్లుగా హరిప్రసాద్, రాములు, వైష్ణవి, PLN ప్రసాద్‌ల పేర్లను ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదించింది. అయితే వారికి గవర్నర్ ఆమోదం లభించలేదు. తాజాగా మరో నలుగురి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ ఆమోదముద్ర వేశారు.


Related News

Bandi Sanjay: జూబ్లిహిల్స్ పేరు మారుస్తాం: బండి సంజయ్

Jubill Hill bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. గోపీనాథ్ మరణం, ఆరునెలల తర్వాత గుర్తొంచిందా?కేటీఆర్ ఫైర్

Bhadradri Kothagudem News: అదృష్టంగా భావిస్తున్నాం-ఎమ్మెల్యే పాయం.. తెలంగాణలో మొదలైన 69వ రాష్ట్ర స్థాయి క్రీడలు

Hyderabad Drug Case: కాలేజీలే అడ్డాగా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా.. ఈగల్ టీమ్ దాడులు

CM Progress Report: తమాషాలు చేస్తే తాట తీస్తా.. ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారంలో కనిపించని కేసీఆర్, కేడర్‌లో అనుమానాలు, నెక్ట్స్ ఏంటి?

KTR: బీఆర్ఎస్ కొత్త ప్లాన్.. ‘కారు’తో సీఎం చంద్రబాబు.. కేటీఆర్ కామెంట్స్ వెనుక..

Maganti Gopinath Mother: నా కొడుకును చంపింది వాళ్లే.. పోలీస్ స్టేషన్‌కు మాగంటి గోపీనాథ్ తల్లి

Big Stories

×