BigTV English

Telangana : సీనియర్ జర్నలిస్ట్‌ పీవీ శ్రీనివాసరావుకు కీలక పదవి..

Telangana : సీనియర్ జర్నలిస్ట్‌ పీవీ శ్రీనివాసరావుకు కీలక పదవి..

Telangana : తెలంగాణలో కొత్తగా సమాచార శాఖ కమిషనర్లను నియమించింది ప్రభుత్వం. మొత్తం నలుగురికి అవకాశం కల్పించింది. సీనియర్‌ జర్నలిస్ట్‌ పీవీ శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్‌, దేశాల భూపాల్‌, బోరెడ్డి అయోధ్యరెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.


సీనియర్ జర్నలిస్టు పీవీ శ్రీనివాస్‌ను స్టేట్ ఆర్టీఐ కమీషనర్‌గా నియమించింది సర్కారు. ఆర్టీఐ కమీషనర్లుగా మొహసిన్ పర్వీన్, దేశాల్ భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిలకు అవకాశం కల్పించింది. అయితే ఇటీవల ఆర్టీఐ కమిషనర్లుగా హరిప్రసాద్, రాములు, వైష్ణవి, PLN ప్రసాద్‌ల పేర్లను ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదించింది. అయితే వారికి గవర్నర్ ఆమోదం లభించలేదు. తాజాగా మరో నలుగురి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ ఆమోదముద్ర వేశారు.


Related News

Keesara News: సినిమా స్టైల్‌లో ఇంట్లోకి వెళ్లి.. నవవధువును ఈడ్చుకుంటూ కారులోకి..? వీడియో వైరల్

Fake APK App: హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల ఘరానా మోసం.. రూ.4.85 లక్షలు ఖేల్ ఖతం, దుకాణం బంద్..

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Big Stories

×