E-Paper
Advertisement

Rythu bandhu: ఐదెకరాల లోపే రైతుబంధు.. సీఎం కేసిఆర్ కు లేఖ.

Rythu bandhu: ఐదెకరాల లోపే రైతుబంధు.. సీఎం కేసిఆర్ కు లేఖ.
Advertisement

రైతుబంధు పథకం ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమె ఇవ్వాలి. మిగితా డబ్బు పొలాల కాల్వలకు వెళ్ళడానికి కేటాయించాలని ఎఈఒ పరశురాములు సిఎం కేసిఆర్ కు లేఖ రాశారు.

Rythu bandhu: తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన రైతుబంధు పథకం సక్రమంగా సాగుతుంది. ఇందుకు పట్టా పాసుపుస్తకం ఉంటె దీనికి అర్హులు అవుతారు. ఈ పథకానికి పరిమితులు ఏం లేవు. గిరిజనులకు కల్పించన హక్కు పత్రాలతో సైతం అన్ని రకాల భూములకు ఈ పథకం అందుతుంది. దీనిపై జరుగుతున్న పరినామాలను అన్నింటిని దృష్టిలోకి తీసుకుని ఓ (ఎఈఒ) సీఎం కేసిఆర్ కు లేఖ రాశారు.

Advertisement

రైతుబంధు పథకం ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమె ఇవ్వాలి. మిగితా డబ్బు పొలాల కాల్వలకు వెళ్ళడానికి కేటాయించాలని, వ్యవసాయ విస్తరణ అధికారి (ఎఈఒ)గా పని చేస్తున్న కాటెపెల్లి పరశురాములు సిఎం కేసిఆర్ కు లేఖ రాశారు. అందులో వివరాలు గమనిస్తే, రాష్ట్ర ప్రభూత్వం ఈ పథకాన్ని 5 ఎకరాల రైతులకే అందేలా పరిమితి పెట్టాలని, మిగితా డబ్బును రైతులు పోలాలకు వెళ్ళడానికి కాళి నడక దారులకు కేటాయించాలని అందులో పొదుపరిచారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో పని చేస్తున్న ఎఈఒ , లేఖను మంగళవారం రోజు తపాలా ద్వార ప్రగతి భవన్ కు పంపించారు.

2023 నూతన సంవత్సరంలో కూడ ఈ పథకం కింద రైతులు లబ్ది పొందుతున్నారు. ఈ పథకాన్ని 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే, పరిమితం కావాలని అడిగితెనె సీఎం తనను పార్టీ నుండి బహిస్కరించారని, ప్రస్తుత బీజేపీ హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈటెల రాజెందర్ అరోపణలు కూడ వినిపించాయి. ప్రతిపక్ష నాయకులు గట్టి పట్టుతో కాకపోయినా అప్పుడప్పుడు మాట్లాడుతునే ఉన్నారు.

Tags

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×