BigTV English

Murder: కొంగుతో ఉరేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టి.. వీడిన శంషాబాద్ మర్డర్ మిస్టరీ

Murder: కొంగుతో ఉరేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టి.. వీడిన శంషాబాద్ మర్డర్ మిస్టరీ
MURDER

Murder: శంషాబాద్‌లో సంచలనం సృష్టించిన మహిళ దారుణ హత్య కేసు చేధించారు పోలీసులు. మృతురాలిని శంషాబాద్‌ మండలం రాళ్లగూడకు చెందిన మంజులగా గుర్తించారు. రెండ్రోజుల క్రితం కడుపునొప్పి వస్తుందని..శంషాబాద్‌ ఆస్పత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది మంజుల. ఆస్పత్రికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో ఆరా తీశాడు. భార్య ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


మంజుల భర్త చెప్పిన పోలికలు, ఘటనాస్థలి వద్ద మృతదేహంతో సరిపోలడంతో.. హత్యకు గురైందని మంజులగా నిర్ధారించారు పోలీసులు. మంజుల మెడలో తాళి బొట్టు, చెవి కమ్మలు, కాళ్ల కడియాలు లేవని గుర్తించారు కుటుంబ సభ్యులు. వాటి కోసమే ఆమె హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే, మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని తేల్చారు పోలీసులు. స్థానికంగా ఉండే రిజ్వనాబేగంకు లక్ష రూపాయాలు అప్పుగా ఇచ్చింది మంజుల. ఇచ్చిన అప్పు విషయంలో ఇరువురి మధ్య వివాదం నెలకొనడంతో మంజులను హత్య చేసింది రిజ్వానా. మంజుల కళ్లల్లో కారం చల్లి..చీరకొంగుతో ఉరిపెట్టి మంజులను హత్య చేసింది రిజ్వానాబేగం. హత్య చేసిన అనంతరం మంజుల మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిందని పోలీసులు వెళ్లడించారు.


Related News

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

Big Stories

×