E-Paper
Advertisement

MLA Muthireddy : స్థల వివాదం.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాకిచ్చిన కూతురు..

MLA Muthireddy : స్థల వివాదం.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాకిచ్చిన కూతురు..

MLA Muthireddy : బీఆర్ఎస్ సీనియర్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆయన కూతురు తుల్జాభవాని షాకిచ్చారు. చేర్యాల మున్సిపాలిటీకి చెందిన చెరువు భూమిని కబ్జా చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. తన కూతురు తుల్జాభవాని పేరిట ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. అయితే అక్రమ మార్గంలో తనకిచ్చిన భూమిని తిరిగి మున్సిపాలిటికి అప్పగిస్తున్నట్లు ఎమ్మెల్యే కూతురు తుల్జాభవాని ప్రకటించారు.

ఆదివారం చేర్యాల చెరువు వద్దకు ఆమె వెళ్లారు. తన పేరిట ఉన్న 21 గుంటల స్థలంలో బోర్డును ఏర్పాటు చేశారు. తన తండ్రి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేసిన పనికి ఆమె చేర్యాల ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

గతంలో ఇదే భూమి కబ్జాకు గురైందని ఆరోపిస్తూ స్థానిక ప్రజలు, విపక్ష నాయకులు, ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ప్రభుత్వం భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. అయితే అప్పట్లో కబ్జా విషయాన్ని అధికారులు లైట్ తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కూతురే స్వయంగా వచ్చి ఆ భూమిని మున్సిపాలిటీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×