BigTV English

Mahabubnagar : మహబూబ్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి..

Mahabubnagar : మహబూబ్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి..

Mahabubnagar : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ మండల కేంద్రంలో ఆటో, బైకును.. డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాహనదారుల సమాచారంతో అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.


శుక్రవారం సంత కావడంతో సరుకుల కోసం మోతి ఘనాపూర్ గ్రామ వాసులు బాలనగర్ మండల కేంద్రానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Anantapur: తీవ్ర విషాదం.. వేడి వేడి పాలల్లో పడి చిన్నారి మృతి..

West Godavari Crime: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య, సోదరుడికి మెసేజ్, పాలకొల్లులో దారుణం

Fire Accident: ఏపీ, తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు

Big Stories

×