BigTV English

Mahabubnagar : మహబూబ్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి..

Mahabubnagar : మహబూబ్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి..

Mahabubnagar : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ మండల కేంద్రంలో ఆటో, బైకును.. డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాహనదారుల సమాచారంతో అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.


శుక్రవారం సంత కావడంతో సరుకుల కోసం మోతి ఘనాపూర్ గ్రామ వాసులు బాలనగర్ మండల కేంద్రానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×