E-Paper
Advertisement

Hyderabad: హైదరాబాద్.. భూమిలో నుంచి పొగలు.. ప్రజలు షాక్..

Hyderabad: హైదరాబాద్.. భూమిలో నుంచి పొగలు.. ప్రజలు షాక్..
Advertisement

Hyderabad: ప్రకృతి వల్ల కావచ్చు.. మానవుల తప్పిదాల వల్ల కావచ్చు. ప్రకృతిలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కోసారి మనకు విచిత్రంగా అనిపిస్తాయి. రద్దీగా ఉన్న ప్రాంతంలో  భూమి లో నుంచి ఒక్కసారిగా పొగలు వస్తే.. ఇలాంటివి చెప్పడం కంటే చూడడమే బెటర్. ఆ తరహా సన్నివేశం హైదరాబాద్‌లో వెలుగుచూసింది.

లొకేషన్.. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్.. సమయం కరెక్టుగా రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో భూమిలో నుంచి ఒక్కసారిగా పొగలు రావడం మొదలైంది. అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ సన్నివేశాన్ని షాకయ్యారు.

Advertisement

ALSO READ: నేటివిటీని బట్టి సీటు.. జీవో నం 33పై తెలంగాణ హైకోర్టు తీర్పు

ఆ ప్రాంతం నుంచి కొందరు దూరంగా వెళ్లిపోయారు. ఈలోపు బిగ్ టీవీ టీమ్ అక్కడికి వెళ్లింది. ఈ తతంగాన్ని కెమెరాలో బంధించింది. ఈలోపు చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకున్నారు. ఏం జరుగు తోందంటూ కాసేపు అక్కడివారు చర్చించుకోవడం కనిపించింది.

Advertisement

చివరకు ఓ విషయం బయటకు వచ్చింది. కొద్దిరోజుల కిందట విద్యుత్ అధికారులు అండర్ గ్రౌండ్‌లో 11 కేవీ కేబుళ్లు అమర్చినట్టు తెలిసింది. దాని కారణంగానే పొగలు వచ్చాయని అంటున్నారు. అక్కడే ఉన్న మరికొందరు ఈ వాదనను తోసిపుచ్చారు.

భూ పొరల్లో ఏదో జరుగుతోందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పొగలు వెనుక అసలేం జరిగిందన్నదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

 

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×