E-Paper
Advertisement

Sukesh Chandrasekhar: BRS ఆఫీస్ నుంచే అంతా జరిగింది.. జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ

Sukesh Chandrasekhar: BRS ఆఫీస్ నుంచే అంతా జరిగింది.. జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ
Advertisement

Sukesh Chandrasekhar: మండోలి జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ రాశాడు. గతంలో జరిగిన నెయ్యి డబ్బాల వ్యవహారంపై లేఖలో పేర్కొన్నాడు. అరవింద్ కేజ్రీవాల్, కవిత, సత్యేంద్ర జైన్ ల గురించి కూడా అందులో ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు.

నెయ్యి కోడ్ లాంగ్వేజ్ ద్వారానే ముడుపులు చేతులు మారాయని లేఖలో ప్రస్తావించాడు. అయితే, నగదు సేకరణ మొత్తం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి జరిగిందని, కవిత సహకారంతోనే ఈ వ్యవహారమంతా జరిగిందని, ఇందుకు సంబంధించిన అతని వద్ద ఆధారాలు ఉన్నాయంటూ సుఖేష్ తెలిపాడు.

Advertisement

కవిత, అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, తన మధ్య జరిగిన వాట్సాప్ చాట్ కు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లను మీకు జత చేసి పంపిస్తున్నానంటూ హోం శాఖకు రాసిన లేఖలో సుఖేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు.

కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఈ స్క్రీన్ షాట్లను జతపరుస్తున్నానన్న సుఖేష్ చంద్రశేఖర్.. అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ నేతృత్వంలోని ఆప్ సిండికేట్‌కు సంబంధించి తన దగ్గర ఉన్న పూర్తి సాక్ష్యాలతో తన సహకారాన్ని అందిస్తానంటూ సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో ప్రస్తావించాడు.

Tags

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×