Telangana Assembly Sessions-2026: తెలంగాణలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. సభ కార్యక్రమాలు మొదలుకాగానే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ మొదలుపెట్టింది అధికార పార్టీ. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యూరియా అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చారు. రైతుల ఇక్కట్లపై సభలో నినాదాలు చేశారు ఎమ్మెల్యేలు. దీనిపై శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ చూద్దాం.