BigTV English

Mission Bhagiratha : కమీషన్లు తేలాలి.. మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణకు సీఎం ఆదేశం..

Mission Bhagiratha : కమీషన్లు తేలాలి.. మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణకు సీఎం ఆదేశం..
Mission Bhagiratha Project News

Vigilance Enquiry On Misssion Bhagiratha Project(TS politics): మిషన్ భగీరథ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ఫోకస్ చేసింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్‌‌పై న్యాయ విచారణ చేపట్టిన ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టు అవినీతిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ప్రాజెక్టులో సెకండరీ, ఇంట్రా పైప్‌లైన్ నెట్‌వర్కలో భారీ మొత్తంలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. దాదాపు రూ. 7 వేల కోట్ల వరకు గత ప్రభుత్వ నేతలు దోచుకున్నట్లు సమాచారం అందడంతో ఈ ప్రాజెక్టుపై విచారణ చేపట్టాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.


తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అసలీ ప్రాజెక్టులో ఏం జరిగిందో నిగ్గు తేల్చాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం రూరల్ వాటర్ సప్లై పైప్ లైన్లలు మిషన్ భగీరథకు వాడారని.. పైకి కొత్త లైన్లు నిర్మించినట్లు రికార్డు చేశారు. ఇంటింటికీ నల్లా పేరుతో భారీగా దోచుకున్నారని అనుమానిస్తోంది సర్కార్. ఫేక్ బిల్స్ తయారు చేసి చేయని పనికి కూడా పెద్ద మొత్తంలో మింగేసారని విజిలెన్స్ విచారణ చేపట్టాలని యోచించినట్లు తెలుస్తోంది.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×