BigTV English

Muthyampet Sugar Factory : షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని సీఎం హామీ.. రైతుల్లో చిగురించిన ఆశలు..

Muthyampet Sugar Factory : షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని సీఎం హామీ.. రైతుల్లో చిగురించిన ఆశలు..

Muthyampet Sugar Factory : తీపిని పంచె చెరకు రైతుల బ్రతుకులకు చేదును ఇచ్చింది. ఒకప్పుడు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రైతులకి వరంలా ఉండేది. అయితే ఎనిమిది ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీ మూతపడింది.


ఒకప్పుడు చెరుకు రైతులకి జీవనాధారంగా నిలిచిన.. ఫ్యాక్టరీ మూతపడడంతో అనేక మంది రైతులు ఉపాధి కోల్పోయారు. ఫ్యాక్టరీ తెరవాలంటూ రైతులు , కార్మికులు ఎన్నో ఉద్యమాలు చేశారు. తెలంగాణ వచ్చిన వంద రోజుల్లో తెరిపిస్తానని మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ మాట ఇచ్చి నిలబెట్టుకోలేక పోయారు.

షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరిస్తానని కాంగ్రెస్ పార్టీ శాసనమండలిలో ప్రకటించడంతో చెరుకు రైతుల ఆశలు చిగురించాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మొదటి అసెంబ్లీ సమావేశాల్లనే షుగర్ ఫాక్టరీ గురించి మాట్లాడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని మాట ఇచ్చారు.


Related News

Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయండి.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

CM Chandrababu: 15 నెలల్లో 4.7 లక్షల ఉద్యోగాలు.. ఇది మా ఘనత: సీఎం చంద్రబాబు

Musi Floods: మూసీకి అత్యంత భారీ వరదలు.. 150 మంది ప్రాణాలను కాపాడిన చింతచెట్టు, ఎక్కడంటే?

Future City: రేపే ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన.. దీని అద్భుతమైన ప్రత్యేకతలివే..

Hyderabad Flood: పురానాపూల్ శివాలయంలో చిక్కుకున్న నలుగురు సేఫ్.. కాపాడిన రెస్క్యూ టీం

New DGP Shivdhar Reddy: ఈ రెండు సమస్యల మీదే ఫుల్ ఫోకస్.. తెలంగాణ కొత్త DGP శివధర్‌రెడ్డితో ఎక్స్‌క్లూజివ్

Ponnam Prabhakar: దయచేసి బీసీల రిజర్వేషన్లను అడ్డుకోకండి : మంత్రి పొన్నం

Musi River Floods: 1908 సెప్టెంబర్ 27.. మూసీ ఉగ్రరూపం.. ఆ రోజు ఏం జరిగిందంటే?

Big Stories

×