E-Paper
Advertisement

Muthyampet Sugar Factory : షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని సీఎం హామీ.. రైతుల్లో చిగురించిన ఆశలు..

Muthyampet Sugar Factory : షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని సీఎం హామీ.. రైతుల్లో చిగురించిన ఆశలు..

Muthyampet Sugar Factory : తీపిని పంచె చెరకు రైతుల బ్రతుకులకు చేదును ఇచ్చింది. ఒకప్పుడు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రైతులకి వరంలా ఉండేది. అయితే ఎనిమిది ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీ మూతపడింది.

ఒకప్పుడు చెరుకు రైతులకి జీవనాధారంగా నిలిచిన.. ఫ్యాక్టరీ మూతపడడంతో అనేక మంది రైతులు ఉపాధి కోల్పోయారు. ఫ్యాక్టరీ తెరవాలంటూ రైతులు , కార్మికులు ఎన్నో ఉద్యమాలు చేశారు. తెలంగాణ వచ్చిన వంద రోజుల్లో తెరిపిస్తానని మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ మాట ఇచ్చి నిలబెట్టుకోలేక పోయారు.

షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరిస్తానని కాంగ్రెస్ పార్టీ శాసనమండలిలో ప్రకటించడంతో చెరుకు రైతుల ఆశలు చిగురించాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మొదటి అసెంబ్లీ సమావేశాల్లనే షుగర్ ఫాక్టరీ గురించి మాట్లాడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని మాట ఇచ్చారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×