E-Paper
Advertisement

Damodara raja narasimha: జూడాలతో మంత్రి చర్చలు సఫలం.. సమ్మెకు బ్రేక్..

Damodara raja narasimha:  జూడాలతో మంత్రి చర్చలు సఫలం.. సమ్మెకు బ్రేక్..

Damodara raja narasimha: జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జూడాలతో చర్చలు జరిపారు. స్టై ఫండ్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెల 15 లోపు స్టైఫండ్ వచ్చేలా చూస్తామన్నారు.

హాస్టళ్లలో వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్త హాస్టల్స్ కూడా నిర్మిస్తామని ప్రకటించారు. ప్రతి ఒక్కరు హాస్టల్ లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీటితోపాటు మిగతా సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చినా హామీలతో సమ్మెను జూడాల విరమిస్తున్న ప్రకటించారు.

గత మూడు నెలలుగా స్టై ఫండ్ అందకపోవడంతో మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు సమ్మె చేయాలని నిర్ణయించారు. అయితే జూడాలతో సోమవారం హెల్త్ సెక్రటరీతో సమావేశం అయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి జూడాల సమస్యను చర్చిస్తారని హెల్త్ సెక్రటరీ హామీ ఇచ్చారు. దీంతో జూడాలతో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో జూడాల సమ్మెకు బ్రేక్ పడింది.

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×