E-Paper
Advertisement

Damodara raja narasimha: జూడాలతో మంత్రి చర్చలు సఫలం.. సమ్మెకు బ్రేక్..

Damodara raja narasimha:  జూడాలతో మంత్రి చర్చలు సఫలం.. సమ్మెకు బ్రేక్..
Advertisement

Damodara raja narasimha: జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జూడాలతో చర్చలు జరిపారు. స్టై ఫండ్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెల 15 లోపు స్టైఫండ్ వచ్చేలా చూస్తామన్నారు.

హాస్టళ్లలో వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్త హాస్టల్స్ కూడా నిర్మిస్తామని ప్రకటించారు. ప్రతి ఒక్కరు హాస్టల్ లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీటితోపాటు మిగతా సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చినా హామీలతో సమ్మెను జూడాల విరమిస్తున్న ప్రకటించారు.

Advertisement

గత మూడు నెలలుగా స్టై ఫండ్ అందకపోవడంతో మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు సమ్మె చేయాలని నిర్ణయించారు. అయితే జూడాలతో సోమవారం హెల్త్ సెక్రటరీతో సమావేశం అయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి జూడాల సమస్యను చర్చిస్తారని హెల్త్ సెక్రటరీ హామీ ఇచ్చారు. దీంతో జూడాలతో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో జూడాల సమ్మెకు బ్రేక్ పడింది.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×