E-Paper
Advertisement

Hyderabad Metro Rail: మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు!

Hyderabad Metro Rail: మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు!

Hyderabad Metro Rail: మెట్రో రైలు ప్రయాణ సమయ వేళల్లో మార్పులు చేశారని జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఖండించినట్లు సమాచారం. మెట్రో రైలు ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పు చేయలేదన్నారని తెలుస్తోంది. యథావిథిగానే మెట్రో రైలు రాకపోకలు కొనసాగుతాయని, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని వారు స్పష్టం చేసినట్లు సమాచారం.

అయితే, ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, అదేవిధంగా ప్రతి సోమవారం వారం ఉదయం 5.30 గంటల నుంచే మెట్రో రైళ్ల రాకపోకల విషయమై పరిశీలన మాత్రమే జరిగిందని.. కానీ, ఇంకా ఆ సమయవేళల్లో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని.. అయితే, ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ సాధ్యాసాధ్యాల విషయమై పరిశీలన చేస్తున్నట్లు వారు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులెవరూ కూడా మెట్రో రైళ్ల సమయ వేళల విషయమై అయోమయానికి గురికావొద్దని, యథావిధిగానే నిర్ధిష్ట సమయానికి మెట్రో రైళ్ల రాకపోకలు ఉంటాయని పేర్కొన్నట్లు సమాచారం.

Tags

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×