BigTV English
Advertisement

Morning Star Travels Bus: మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ప్రయాణికులంతా..

Morning Star Travels Bus: మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ప్రయాణికులంతా..

Morning Star Travels Bus: ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఇలా వరుస ప్రమాదాలు జరుగడంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బస్సు ఎక్కాలంటే వణుకుతున్నారు. పల్నాడు జిల్లాలోని రెడ్డి గూడెం దగ్గర ప్రైవేటు ట్రావెల్స్ బస్సు… అదుపు తప్పి పక్కకు ఒరిగింది. రోడ్డు పనులు కోసమని ఏర్పాటు చేసిన పైపులకు తగిలి నిలిచి పోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్లుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల  ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Related News

Ande Sri: అందెశ్రీ చివరి పాట..

Minister Savitha: ఆటో డ్రైవ‌ర్‌కి చుక్కలు చూపించిన మంత్రి స‌విత

Karimnagar: గుప్త నిధుల వేట..ఇంట్లోనే గుంత తవ్వి.. నరబలి!!

Gujarat ATS: హైదరాబాద్‌లో హై టెన్షన్.. పాతబస్తీలో ముగ్గురు టెర్రరిస్టులు అరెస్ట్

Sangareddy: అమీన్‌పూర్‌లో దారుణం.. అనుమానంతో భార్యను బ్యాట్‌తో కొట్టి.. స్పాట్ లోనే!

Telugu Student Dies in USA: తీవ్ర విషాదం.. అమెరికాలో బాపట్ల విద్యార్థిని మృతి

HMT Swarnapuri: గేటెడ్ కమ్యూనిటీలో తిరుగుబాటు

Big Stories

×