E-Paper
Advertisement

Morning Star Travels Bus: మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ప్రయాణికులంతా..

Morning Star Travels Bus: మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ప్రయాణికులంతా..

Morning Star Travels Bus: ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఇలా వరుస ప్రమాదాలు జరుగడంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బస్సు ఎక్కాలంటే వణుకుతున్నారు. పల్నాడు జిల్లాలోని రెడ్డి గూడెం దగ్గర ప్రైవేటు ట్రావెల్స్ బస్సు… అదుపు తప్పి పక్కకు ఒరిగింది. రోడ్డు పనులు కోసమని ఏర్పాటు చేసిన పైపులకు తగిలి నిలిచి పోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్లుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల  ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×