E-Paper
Advertisement

Morning Star Travels Bus: మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ప్రయాణికులంతా..

Morning Star Travels Bus: మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ప్రయాణికులంతా..
Advertisement

Morning Star Travels Bus: ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఇలా వరుస ప్రమాదాలు జరుగడంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బస్సు ఎక్కాలంటే వణుకుతున్నారు. పల్నాడు జిల్లాలోని రెడ్డి గూడెం దగ్గర ప్రైవేటు ట్రావెల్స్ బస్సు… అదుపు తప్పి పక్కకు ఒరిగింది. రోడ్డు పనులు కోసమని ఏర్పాటు చేసిన పైపులకు తగిలి నిలిచి పోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్లుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల  ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×