BigTV English
Advertisement

Raja Singh : ‘శోభయాత్ర చేపడితే చంపేస్తాం..’ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్‌..

Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. గుర్తు తెలియని నంబర్‌ నుంచి ఫోన్ చేసి బెదిరించినట్లు ఆయన వీడియో రిలీజ్ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ బెదిరించినట్లు తెలిపారు.

Raja Singh : ‘శోభయాత్ర చేపడితే చంపేస్తాం..’ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్‌..

Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫోన్ చేసి బెదిరించినట్లు ఆయన వీడియో రిలీజ్ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ బెదిరించినట్లు తెలిపారు.


ఫోన్ చేసి బెదిరించడం కాదు.. దమ్ముంటే నేరుగా రావాలని రాజాసింగ్ ఛాలెంజ్ విసిరారు. గతంలో ఇదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజాసింగ్ తెలిపారు. నమ్మిన సిద్దాంతం కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానన్నారు. ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేవని తేల్చి చెప్పారు. బెదిరింపులకు పాల్పడే వారు ఎంత స్థాయి వ్యక్తులైనా తనకు అనవసరమన్నారు. దమ్ముంటే నేరుగా రావాలన్నారు. ఫోన్ లు చేయడం మానుకోవాలని రాజాసింగ్ హితువు పలికారు.

బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్‌ ఎవరు చేశారనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి యేటా శ్రీరామ నవమి సందర్భంగా రాజాసింగ్‌ శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శోభాయాత్ర చేపట్టవద్దని బెదిరింపు కాల్‌ వచ్చినట్లు తెలుస్తోంది.


Tags

Related News

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Big Stories

×